తెలంగాణ రాష్ట్ర 6వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్మల్ జిల్లా CPI పార్టీ జిల్లా కార్యదర్శి S.విలాస్ ప్రయాణ ప్రాంగణం ముందు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా నాయకులు విలాస్, S.N.రెడ్డి మాట్లాడుతూ...
తీవ్రవాదంపై పోరాటంలో భాగంగా మారుమూల ప్రాంతాల అభివృద్ధికి రూ.150 కోట్లు విడుదల అయినట్లు ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు సోయం బాపురావు వెల్లడించారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ రూ.150 కోట్లు ఖర్చు చేసి 20...
ఎందరో అమర వీరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణా ఈ రోజు మళ్లీ దొరల చేతి లో కుటుంబ పాలనగా మారిందని ఆదిలాబాద్ పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు గుల్లపెళ్ళి ఆనంద్ అన్నారు. ఈరోజు కాగజ్ నగర్...
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మంగళవారం కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు తెలంగాణ తల్లి విగ్రహానికి, అమరవీరుల...
తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైన వీరుల ఆత్మకు శాంతి చేకూరాలని బీజేపీ సిర్పూర్ అసెంబ్లీ ఇంచార్జ్ డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవిర్భావ దినోత్సవం సందర్భంగా కాగజ్ నగర్ పట్టణం లోని...
కరోనా నేపథ్యం లో ప్రతి ఒక్కరు మాస్క్ లు ధరించాలని జిల్లా కలెక్టర్ ఏ.శ్రీదేవసేన అన్నారు. సోమవారం రోజున పట్టణం లోని శివాజీచౌక్ లోని కూరగాయల మార్కెట్, వ్యాపార ప్రాంతమైన అంబెడ్కర్ చౌక్ లో...
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల విజ్ఞప్తులను పట్టించుకోకుండా వరుసగా మూడవ నెల కూడా వేతనాలు, పెన్షన్లలో కోత విధించటాన్ని నిరసిస్తూ ఆర్డిఒ కార్యాలయం, కాగజ్నగర్ ముందు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్ & కాంట్రాక్టు...
రాష్ట్రంలో మిడతల దండు ప్రవేశించకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం నియమించిన రాష్ట్ర స్థాయి కమిటీ ఆదివారం ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో పర్యటించింది. ప్రత్యేక చాపర్ ద్వారా ఆదిలాబాద్కు చేరుకున్న ఐదుగురు రాష్ట్ర స్థాయి కమిటీ...
ఆదిలాబాద్ పట్టణంలో మతిస్థిమితం లేని 45 సంవత్సరాల వ్యక్తి మృతి చెందినట్లు సిఐ తెలిపారు. ఒకటవ పట్టణ సీఐ వి. సురేష్ తెలిపిన వివరాల ప్రకారం గత కొంతకాలంగా పట్టణంలో గుర్తు తెలియని ఓ...