రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నాగలి పట్టి దుక్కి దున్నారు. రోహిణీ కార్తె వానకాలం ప్రారంభంలోనే పంటలు వేయాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ...
అత్యవసర సమయంలో ఆకలితో ఉన్న వారిని ఆదుకునేందుకు ముందుకు వస్తున్న మురళీకృష్ణ ఆలయ అసోసియేషన్ సభ్యుల సేవలు అభినందనీయమని నిర్మల్ జిల్లా ఎస్పీ సి.శశిధర్ రాజు అన్నారు. నిర్మల్ లోని కోయ్యబొమ్మల కేంద్రం వద్ద...
దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు శ్రేయస్సు కోసం తెలంగాణ ప్రభుత్వం నూతన వ్యవసాయ విధానం అమలు చేస్తుందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదివారం...
వేసవి కాలంలో పల్లెలు దాహంతో అలమటిస్తున్నాయని, తాగేందుకు నీరు లేకుండా పోయిందని సర్పంచ్ లు వాపోతున్నారు. నిర్మల్ జిల్లా బాసర మండలంలోని సర్పంచ్ లు ఈ మేరకు ఎంపిడిఓ కు నేడు వినతిపత్రం సమర్పించారు....
రైతులు వానాకాలంలో నాణ్యమైన సన్నరకాల వరిని పండించేలా చూడాలని కొమరంబీమ్ ఆసిఫాబాద్ జిల్లా పాలనాధికారి సందీప్ కుమార్ ఝా అన్నారు. ఈ మేరకు ఆయన వ్యవసాయ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం నాడు...
2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతుబందు పథకం కింద డబ్బులు ఏ ప్రాతిపదిక రైతుల ఖాతాలో జమ చేశారో, అదే ప్రాతిపదికన ప్రస్తుతం కొత్తగా అర్హులైన వారితో పాటుగా రైతులందరికీ ఇవ్వాలని బిజెపి డిమాండ్...
కేంద్రప్రభుత్వ కార్మిక ప్రజావ్యతిరేక చర్యలకు నిరసనగా నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జాతీయ కార్మిక సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ, లాక్డౌన్ నేపధ్యంలో కేంద్ర...
వరి కొనుగోలు కేంద్రాల్లో అధిక బరువు తూకం వేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టారు. నిర్మల్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యే, డిసిసి ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు...
పిపిటి కిట్స్ కానీ, మాస్కులు కానీ ఇవ్వకుండా విధులు నిర్వర్తించాలని వత్తిడి తీసుకురావడంపై ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో ఆందోళన జరుగుతున్నది. కోవిడ్ 19 కు సంబంధించిన ప్రత్యేక వార్డుతో పాటు ఇతర...
నియంత్రిత పంటల సాగు విధానంతో రైతులు లాభసాటి పంటలు పండించుకునేలా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జిల్లా వ్యవసాయ అధికారులు, జిల్లా కలెక్టర్లులను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుండి జిల్లా...