హైదరాబాద్ లోని వెంగళరావునగర్ లోని నలందా విద్యా సంస్థల వైస్ చైర్మన్ శ్రీనివాసరాజు నేడు జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ ను సన్మానించారు. వెంగళరావు నగర్ కు వచ్చిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ను...
టిఎన్జీవోల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన చందు కు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావ్ గౌడ్ అభినందనలు తెలిపారు. ఎన్జీవోల సంఘం కార్యదర్శిగా ఎన్నికైన చందు రానున్న రోజులలో మరిన్ని ఉన్నత...
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ లో అతి ముఖ్యమైన నల్లకుంట డివిజన్ అభివృద్ధికి అదనపు నిధులు కేటాయించాలని నల్లకుంట డివిజన్ కార్పొరేటర్ గరిగంటి శ్రీదేవి రమేష్ కోరారు. ఈ మేరకు ఆమె నేడు రాష్ట్ర...
హిందూ దేవాలయాల పట్ల చిన్న చూపు చూస్తున్న రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యధోరణికి వ్యతిరేకంగా చలో సికింద్రాబాద్ RDO ఆఫీస్ కు విశ్వహిందూ పరిషత్ , భజరంగ్ దళ్ పిలుపునిచ్చాయి. 30 తేదీన( బుధవారం) ఉదయం...
హైదరాబాద్ నల్లకుంట డివిజన్ శ్రీవిద్య స్కూల్ లైన్స్, ఇందిర నగర్ లలో సమస్యలు తెలుసుకుంటూ స్థానిక నాయకులతో కలసి డివిజన్ కార్పొరేటర్ గరిగంటి శ్రీదేవి రమేష్ పర్యటించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ దృష్టికి వచ్చిన సమస్యలు...
ఎస్సి ఎస్టీ కమిషన్ మెంబెర్ సుంకపాక దేవన్న సంస్మరణ సభ హైదరాబాద్ లోని అంబర్ పేట్ లో ఘనంగా జరిగింది. తెలంగాణ ఎంఆర్ పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయి వెంకట రమణ...
ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని పూర్తి చేస్తూ ప్రగతి దిశగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపి వివేకానంద్ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 129 సూరారం డివిజన్ పరిధిలోని సంజయ్ గాంధీ...
కారణజన్ముడు-గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంకి స్వర నీరాజనం అర్పించింది తెలంగాణ పోలీసు శాఖ. హైదరాబాద్ లోని పోలీస్ ఆఫీసర్స్ మెస్ వేదికగా ప్రముఖ నటుడు లోహిత్ ఆధ్వర్యంలో సాగిన ఈ స్వర నివాళికి ఐపిఎస్ అధికారి,...
హైదరాబాద్ లోని ఆల్విన్ కాలనీ డివిజన్ కు చెందిన ఎల్లమ్మబండ లో బీజేపీ నాయకులు బస్తీ బాట కార్యక్రమం నిర్వహించారు. డివిజన్ అధ్యక్షులు కమలాకర రెడ్డి ఆధ్వర్యంలో KTR బస్తీ లో ప్రజా సమస్యలపై...
రాష్ట్ర ప్రభుత్వం బీసీ జాబితాలోకి ఇటీవల కొత్తగా చేర్చిన గౌలీ కుల మొదటి సర్టిఫికెట్ ను లక్ష్మీప్రియకు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అందజేశారు. గురువారం మంత్రుల అధికారిక...