40.2 C
Hyderabad
April 28, 2024 17: 22 PM

Category : ఖమ్మం

Slider ఖమ్మం

ఫారం 6, 8 లు త్వరగా పరిష్కరించాలి

Satyam NEWS
పెండిoగ్‌ ఫారం`6, 8 దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించి జాబితాను అప్‌లోడ్‌ చేయాలని జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుండి రిటిర్నింగ్‌, సహాయ రిటర్నింగ్‌ అధికారులు, తహశీల్దారులు, ఎంపిడి.ఓలతో...
Slider ఖమ్మం

సెక్టోరల్ అధికారులే కీలకం

Satyam NEWS
ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్ అధికారుల పాత్ర కీలకమైనదని ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారులు, సెక్టోరల్ అధికారులు, సెక్టార్ పోలీస్ అధికారులతో ఎన్నికల ప్రక్రియపై...
Slider ఖమ్మం

కేసీఆర్ పాలనతో ప్రజలు నష్టపోయారు

Satyam NEWS
తెలంగాణలో బీఆర్ఎస్ కథ ముగిసిందని… ఆ పార్టీ నేతలందరూ ఇంటికి పరిమితమయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. నేలకొండపల్లి మండలం రామచంద్రపురం, సుర్దేపల్లి గ్రామాల్లో...
Slider ఖమ్మం

కందాలకు ఓటు అడిగే హక్కులేదు

Satyam NEWS
పాలేరు ఎమ్మెల్యే కందాలకు ఈసారి జరిగే ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. గడప గడపకు కాంగ్రెస్ ప్రచార కార్యక్రమాన్ని కూసుమంచి మండలంలోని...
Slider ఖమ్మం

రైతు రుణమాఫీ సత్వరం పూర్తి చేయండి

Satyam NEWS
రైతు రుణమాఫీని సత్వరం పూర్తి చేసి తిరిగి పంట రుణాలు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా అధ్యక్షులు దొండపాటి రమేష్ డిమాండ్ చేశారు. పాలక వర్గాలు రుణమాఫీ ప్రకటించి చాలా రోజులు...
Slider ఖమ్మం

ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి రావాలి

Satyam NEWS
దళితబంధు యూనిట్లను సద్వినియోగం చేసుకుని, దళితులు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్ మధిర నియోజకవర్గం బోనకల్ మండలంలోని కలకోట గ్రామంలో పర్యటించి దళితబంధు...
Slider ఖమ్మం

పాలేరులో గడప గడపకూ కాంగ్రెస్

Satyam NEWS
గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమాన్ని ఆ పార్టీ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పాలేరు నియోజకవర్గం పరిధిలోని కూసుమంచి మండలంలోని గట్టు సింగారం, జుజ్జులరావు పేట గ్రామాల్లో నిర్వహించారు. గ్రామంలోని...
Slider ఖమ్మం

లాభదాయకమైన యూనిట్ల ద్వారా ఆర్ధికభివృద్ధి సాధించాలి

Satyam NEWS
దళితులు లాభదాయకమైన యూనిట్లు ఎంచుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్ సత్తుపల్లి నియోజకవర్గంలోని తల్లాడ మండలం కొడవటిమెట్ట గ్రామంలో పర్యటించి, దళితబంధు సర్వే తనిఖీ చేశారు. గ్రామంలోని తిరుమలపల్లి...
Slider ఖమ్మం

ఆరోగ్య తెలంగాణ కోసం పాటుపడతాం

Satyam NEWS
ఆరోగ్య తెలంగాణ కోసం పాటుపడతామని తెలంగాణ స్టేట్ డాక్టర్స్ ఫోరం స్పష్టం చేసింది. తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ (టి ఎస్ ఎం సి) కు జరుగుతున్న ఎన్నికల్లో 13 మంది తో కూడిన...
Slider ఖమ్మం

పిల్లల్లో పౌష్టికాహార లోపం అరికట్టెందుకే అల్పాహార పథకం

Satyam NEWS
పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడం కోసం ప్రభుత్వం ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రవేశపెట్టిందని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఖమ్మం రూరల్ మండలం, జలగం నగర్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా...