ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన హుజూర్ నగర్ లారీ యజమానుల సంఘం
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు లారీ యజమానులను ఆదాయ వనరులుగా మాత్రమే చూస్తున్నాయని, లారీ యజమానుల సమస్యలపై శ్రద్ధ చూపడం లేదని తెలంగాణ రాష్ట్ర లారీ యజమానుల సంఘం కౌన్సిల్ సభ్యుడు కోతి సంపత్ రెడ్డి అన్నారు....