39.2 C
Hyderabad
May 3, 2024 14: 07 PM

Category : తెలంగాణ

Slider మహబూబ్ నగర్

దళిత బంధు నిధులను వెంటనే ఇవ్వాలి

Satyam NEWS
రెండో విడత దళిత బంధు నిధుల కోసం దరఖాస్తు చేసుకుని ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదని మాదిగ దండోరా నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు డీకే మాదిగ అన్నారు....
Slider హైదరాబాద్

అంబర్ పేట వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక 

Satyam NEWS
అంబర్ పేట వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కు ( రిజిస్ట్రేషన్ నెంబర్ 307/2009) నూతన కార్యవర్గాన్ని  ఎన్నుకున్నారు. మంగళవారం అంబర్ పేటలో జరిగిన  అసోసియేషన్ సభ్యుల సర్వసభ్య సమావేశంలో  నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా  ఎన్నుకున్నారు....
Slider రంగారెడ్డి

సిపిఆర్ మీద అవగాహన కార్యక్రమం

Satyam NEWS
సిబిఐటి  ఎన్ఎస్ఎస్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీతో కలిసి కార్డియోపల్మనరీ రీససిటేషన్ (సిపిఆర్ )పై అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భం గా రెడ్ క్రాస్ సొసైటీ   ప్రతినిధి మాట్లాడుతూ సిపిఆర్ అనేది కార్డియాక్...
Slider ఖమ్మం

ఓపెన్ ఇంటర్, టెన్త్ పరీక్షలు పక్డబందీగా నిర్వహించాలి

Satyam NEWS
ఖమ్మం జిల్లాలో ఓపెన్‌ ఇంటర్‌, పదో తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ ఎన్‌. మధుసూదన్‌ అన్నారు. ఐడిఓసి అదనపు కలెక్టర్‌ చాంబర్‌లో అధికారులతో అదనపు కలెక్టర్‌ తెలంగాణ సార్వత్రిక...
Slider ఖమ్మం

అల్లాహ్ అందరినీ చల్లగా చూస్తారు: మంత్రి పువ్వాడ

Satyam NEWS
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఖమ్మం నగరంలోని 23వ డివిజన్ ముస్తఫా నగర్ మజీద్ నందు 23వ డివిజన్ కార్పొరేటర్ షేక్ మక్బుల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో రాష్ట్ర రవాణా...
Slider నిజామాబాద్

షబ్బీర్ అలీ దేశద్రోహి: ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్

Satyam NEWS
మంత్రి హోదాలో తీవ్రవాదిని పరామర్శించిన దేశద్రోహి షబ్బీర్ అలీ అని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఫైర్ అయ్యారు. మంగళవారం బిక్కనూర్ మండలం బస్వాపూర్ గ్రామంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మీడియా సమావేశం...
Slider ఖమ్మం

చీమలపాడు ప్రమాద బాధితులను ఆదుకోవాలి

Satyam NEWS
బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా జరిగిన ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం కుటుంబంలో ఒక్కరికిప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని క్షత్తగాత్రులకు 50 లక్షలు ఆర్థిక సహకరణ అందించాలని సిపిఐ ఎంఎల్...
Slider ఖమ్మం

120 కోట్లతో 2వేల ఇళ్ళు

Satyam NEWS
డబల్ బెడ్ రూం ఇండ్లు పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. సోమవారం మంత్రి నగరంలోని టేకులపల్లి కేసీఆర్ టవర్స్ డబల్ బెడ్ రూం...
Slider ఖమ్మం

సంబరాలకు బదులు సహాయం చేయండి

Satyam NEWS
ఖమ్మం జిల్లా లోని చీమలపాడులో జరిగిన అగ్ని ప్రమాద ఘటన, తన తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు అనారోగ్యం పరిస్థితుల దృష్ట్యా ఈనెల 19న తన పుట్టినరోజు సందర్భంగా జన్మదిన వేడుకలకు తాను దూరంగా ఉండాలని...
Slider రంగారెడ్డి

ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ బి బ్లాక్ అధ్యక్షుడి జన్మదినం

Satyam NEWS
కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ బి బ్లాక్అధ్యక్షులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వందలాది మంది పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, వివిధ కాలనీ సంక్షేమ సంఘాల...