పేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం అని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ఈ రోజు వేంకటా పూర్...
వరంగల్ జిల్లాలో సెల్ఫీ సూసైడ్ కలకలం రేపింది. సతీష్ అనే వ్యక్తి తన భార్య కాపురానికి రావడం లేదని.. చూడటానికి పిల్లలను కూడా పంపడం లేదని తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. దీంతో సెల్ఫీ వీడియో...
కాంగ్రెస్ నేత కొండా మురళీ-బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు కొండా మురళీ కౌంటర్ ఎటాక్ ఇవ్వగా.. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కూడా స్పందిస్తూ మురళీ...
తెలంగాణ విద్యా దినోత్సవం రోజు నిర్వహించనున్న కృత్యమేళాను విజయవంతం చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి పాణిని తెలిపారు. 2022-23 విద్యా సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తొలిమెట్టు లో భాగంగా...
వరంగల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ మృతి చెందాడు. వరంగల్- నర్సంపేట ప్రధాన రహదారులో గీసుకొండ మండలంలోని హర్జితండా వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గీసుకొండ మండలంలోని అనంతారం గ్రామానికి...
గార్ల పాకాల ఏటి పై హైలేవల్ వంతెన నిర్మాణం చేపట్టడం లో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో తలపెట్టిన పాదయాత్ర ను విజయవంతం చేయాలని పార్టీ గార్ల మండల కార్యదర్శి జంపాల...
తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా రైతు లకు హామీనిచ్చిన లక్ష రూపాయల రుణా మాఫిని వెంటనే అమలు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకుడు గడ్డిపాటి రాజారావు డిమాండ్ చేశారు....
తెలంగాణ సాధన ఉద్యమకారులపై ఉపా చట్టం, తదితర కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ న్యూ డెమోక్రసీ పార్టీ కార్యకర్తలు గార్ల మండలంలో వేర్వేరుగా ప్రభుత్వ దిష్టిబొమ్మ లను దగ్దం చేశారు. ఒక వర్గం మండల...
ములుగు ఎంపిపి గండ్రకోట శ్రీదేవి సుధీర్ నూతన గృహ ప్రవేశం కార్యక్రమంలో ములుగు,భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ పాల్గొన్నారు. నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న తస్లీమా, ఎంపిపి గండ్రకోట శ్రీదేవి...
హామీ లను అమలు చేయడంలో పాలకులు అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీ తలపెట్టిన బస్సు జాతాను జయప్రదం చేయాలని పార్టీ గార్ల మండల కార్యదర్శి కందునూరి శ్రీనివాస్ కోరారు....