మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అరెస్టు చేసిన పోలీసులు
మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతి నుంచి మార్చవద్దని డిమాండ్ చేస్తూ నేడు ఆయన ధర్నా కార్యక్రమం చేపట్టారు. రాజధాని ని మార్చడం వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని...