26.7 C
Hyderabad
May 15, 2024 07: 44 AM

Tag : Amaravathi

Slider కృష్ణ

మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అరెస్టు చేసిన పోలీసులు

Satyam NEWS
మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతి నుంచి మార్చవద్దని డిమాండ్ చేస్తూ నేడు ఆయన ధర్నా కార్యక్రమం చేపట్టారు. రాజధాని ని మార్చడం వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని...
Slider కృష్ణ

సేవ్ అమరావతి: సిద్దార్ధ వాక్సర్స్ నిరసన ర్యాలీ

Satyam NEWS
సేవ్ అమరావతి నినాదంతో సిద్దార్థ వాకర్స్ క్లబ్ నిరసన ర్యాలీ నిర్వహించింది. విజయవాడ సిద్ధార్థ కళాశాల నుంచి నగరంలో ర్యాలీ నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. రాజధానిగా అమరావతి నే కొనసాగించాలని వారు...
Slider ఆంధ్రప్రదేశ్

కానరాడే కరకట్ట కమల్ హాసన్?

Satyam NEWS
ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చేమోనని అసెంబ్లీ వేదికగా సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రకటించిన అనంతరం నుంచి తమ ఎమ్మెల్యే కనిపించడం లేదని నిడమర్రు రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల...
Slider గుంటూరు

మూడు రాజధానుల కాన్సెప్టుకు మేం వ్యతిరేకం

Satyam NEWS
మూడు రాజధానుల కాన్సెప్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రైతులు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమర్రు గ్రామంలో రైతులు నేడు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. మూడు రాజధానులు వ్యతిరేకిస్తూ తాము...
Slider గుంటూరు

రాజధాని నిరసనలపై పోలీసుల ఉక్కుపాదం

Satyam NEWS
రాజధాని రైతుల నిరసనలను బలవంతంగా అణచివేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నేటి ఉదయం రాజధాని తరలింపుపై తమ నిరసన తెలియ చేసేందుకు తుళ్లూరు లో రోడ్ పై టెంట్ వేస్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. నిరసన తెలియచేస్తే...
Slider ఆంధ్రప్రదేశ్

రాజధాని కాదు ఇది రాజస్థాన్ ఎడారి

Satyam NEWS
రాజధానికి వెళ్లాలంటే రాజస్థాన్ ఎడారిలోకి వెళ్తున్నట్లుగా ఉందని స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. ‘‘సాధారణంగా రాజధాని నాది అని రాష్ట్ర ప్రజలంతా భావించాలి.. కానీ అమరావతిలో అది నాకు కనిపించలేదు’’ అని సీతారాం అన్నారు....
Slider గుంటూరు

అమరావతి రైతులు కొత్త సంవత్సరం జరుపుకోవద్దు

Satyam NEWS
కొత్త సంవత్సరం జరుపుకోకుండా రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేయాలని నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పిలుపునిచ్చారు. అమరావతి లోనే రాజధాని ఉండాలని ఆందోళనలు చేస్తున్న రైతులను...
Slider ముఖ్యంశాలు

సేవ్ అమరావతి: చేతులు కలిపిన ప్రజా సంఘాలు

Satyam NEWS
రాజధానిగా అమరావతిని కొనసాగించాలనే అంశంపై ఆందోళనలు రోజురోజుకూ ఉద్రిక్తంగా మారుతున్నాయి. తాజాగా రాజధానిగా అమరావతినే కొనసాగించాలన్న నినాదంతో రేపటి నుంచి కృష్ణా జిల్లాలో ఆందోళనలు నిర్వహించాలని వివిధ ప్రజా సంఘాలు నిర్ణయించాయి. ధర్నాలు చేస్తున్న...
Slider ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ నిర్ణయంపై ప్రభుత్వ ఉద్యోగుల వ్యతిరేకత

Satyam NEWS
సచీవాలయాన్ని విశాఖకు తరలించాలనే ప్రభుత్వ నిర్ణయంపై అమరావతిలోని సచివాలయ ఉద్యోగులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చి ఇప్పుడిప్పుడే సెటిలవుతున్న సమయంలో మళ్లీ విశాఖకు తరలించడం దారుణమని ఉద్యోగులు మండి పడుతున్నారు....
Slider ఆంధ్రప్రదేశ్

అమరావతి పరిరక్షణకు జెఏసి ఏర్పాటు

Satyam NEWS
విజయవాడ లో అమరావతి పరిరక్షణ సమితి జెఏసి ఏర్పాటైంది. వివిధ సంఘాల ప్రతినిధులతో కలిసి ఈ జెఏసి ఏర్పాటు కాగా దీనికి క్రెడాయ్ రాష్ట్ర అధ్యక్షుడు శివారెడ్డి కన్వీనర్ గా ఉంటారు. రాష్ట్ర పురోగతి...