38.2 C
Hyderabad
April 29, 2024 13: 22 PM

Tag : Amaravathi

Slider గుంటూరు

సిఎం నిర్ణయంపై రాజధాని రైతుల నిరసన

Satyam NEWS
రాజధానిపై ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటనకు వ్యతిరేకంగా నేడు అమరావతి ప్రాంత రైతులు ధర్నా ప్రారంభించారు. రాజధానిని మూడు ముక్కలుగా చేస్తానని ఆయన చెప్పడంపై వారు ఆగ్రహం వ్యక్తం...
Slider ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ రాజధాని మూడు ముక్కలు

Satyam NEWS
రాజధాని వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ప్రాంతానికి మేలు చేయాల్సి ఉందని ఆయన అన్నారు. 53వేల ఎకరాల్లో రాజధాని అభివృద్ధి చేయడానికి...
Slider ఆంధ్రప్రదేశ్

రాజధానిలో ఇన్ సైడ్ ట్రేడింగ్: పేర్లు ఇవిగో

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం కన్ఫర్మ్ చేసింది. ఇన్ సైడ్ ట్రేడింగ్ జరగలేదని ఇంత కాలం చెబుతూ వచ్చిన తెలుగుదేశం పార్టీ దమ్ముంటే పేర్లు బయటపెట్టాలని ఛాలెంజ్...
Slider ఆంధ్రప్రదేశ్

రాజధానిపై టీడీపీ ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.277 కోట్లు

Satyam NEWS
రాజధాని నిర్మాణం కోసం టీడీపీ ప్రభుత్వం నికరంగా చేసిన ఖర్చు కేవలం  చేసిన ఖర్చు రూ.277 కోట్లు మాత్రమే అని, అదే సమయంలో రాజధాని మొదటి దశ కోసం రూ.1.09 లక్షల కోట్లతో ప్రణాళిక...
Slider ఆంధ్రప్రదేశ్

హైదరాబాద్‌ను ఏ కులం చూసి అభివృద్ధి చేశాం?

Satyam NEWS
” రాజధానిలో నిర్మాణంలో ఉన్న అన్ని భవనాలను పరిశీలించాం. కొన్ని భవనాలు 90 శాతం పూర్తయ్యాయి. ఐదేళ్లు ఎవరికీ ఇబ్బంది లేకుండా పాలన చేశాం. అమరావతి అభివృద్ధి జరగాలని ఎంతో కష్టపడ్డాం. రాబోయే వెయ్యేళ్ల...
Slider ఆంధ్రప్రదేశ్ ముఖ్యంశాలు

చంద్రబాబునాయుడిపై చెప్పులతో దాడి చేసిన వైసిపి

Satyam NEWS
ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడి పర్యటన సందర్భంగా రాజధాని ప్రాంతంలో తీవ్ర ఉద్రక్తత చోటు చేసుకున్నది. చంద్రబాబునాయుడి కాన్వాయ్ పై వైసిపి నేతలు చెప్పులతో దాడి చేశారు. చంద్రబాబు రాక సందర్భంగా భారీగా మోహరించిన పోలీసులు...
Slider ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకం

చంద్రబాబు రాజధాని పర్యటనకు నిరసనల సెగ

Satyam NEWS
ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజధాని పర్యటనను రాజధాని రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు కరకట్టపై  రైతులు, రైతు కూలీలు నల్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. చంద్రబాబు రైతులకు క్షమాపణ చెప్పిన తర్వాతే...
Slider ప్రత్యేకం

దేశం కోరింది-బిజెపి ఇచ్చింది-ఏమిటి? ఎందుకు??

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేగంగా కదులుతున్నట్లు ఈ ఒక్క సంఘటన రుజువు చేస్తున్నది. అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సవాల్ చేయాలంటే కలిసి పనిచేయక తప్పదని తెలుగుదేశం, బిజెపి నిర్ణయించుకున్నట్లుగా కూడా ఈ సంఘటనతో...
Slider ఆంధ్రప్రదేశ్

అమరావతి ప్రాజెక్ట్‌ నుంచి వైదొలిగిన సింగపూర్

Satyam NEWS
అమరావతి క్యాపిటల్ ఏరియా ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్టు సింగపూర్ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఏపీలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక రాజధాని స్టార్టప్ ఏరియా అభివృద్ధిపై ముందుకు వెళ్ళోద్దని కోరిందని సింగపూర్ మంత్రి ఈశ్వరన్...
Slider ఆంధ్రప్రదేశ్

స్వీట్లు పంచుకున్న ఆంధ్రప్రదేశ్ మంత్రులు

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ గా పని చేసిన ఎల్ వి సుబ్రహ్మణ్యం అవమానకరమైన బదిలీకి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర క్యాడర్ లో...