36.2 C
Hyderabad
May 15, 2024 17: 47 PM

Tag : Amaravathi

Slider కృష్ణ

మోడీ…వచ్చి మిమ్మల్ని కాపాడు

Satyam NEWS
అమరావతి నుంచి రాజధానిని తరలించడాన్ని నిరసిస్తూ రైతులు ఆందోళన ఉధృతం చేశారు. మందడం మెయిన్ సెంటర్ వద్ద రోడ్ కు అడ్డుగా ఫ్లెక్సీలను కట్టారు. ప్రధాని మోడీ, అమిత్ షా, పవన్ కళ్యాణ్, బుద్ధుడు...
Slider ఆంధ్రప్రదేశ్

ఒక్క సారిగా భగ్గుమన్న రాజధాని రైతులు

Satyam NEWS
నిన్న మొన్నటి వరకూ నిరసనలకే పరిమితం అయిన ఏపి రాజధాని ప్రాంతం జిఎస్ రావు కమిటీ నివేదిక తో ఒక్క సారిగా భగ్గుమంది. సచివాలయంలో కి చొచ్చుకెళ్ళేందుకు రైతులు ప్రయత్నం చేశారు. సచివాలయం వద్ద...
Slider ఆంధ్రప్రదేశ్

జగన్ మాటలే నిపుణుల కమిటీ నివేదికలు

Satyam NEWS
అసెంబ్లీలో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలు యధాతథంగా ప్రస్తావిస్తూ నిపుణుల కమిటీ తన నివేదిక అందచేసింది. నిపుణుల కమిటీ చైర్మన్ జిఎన్ రావు అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ...
Slider గుంటూరు

డిమాండ్: వైసిపి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి

Satyam NEWS
రాష్ట్ర రాజధాని అమరావతిలో మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు అన్నారు. రైతుల త్యాగ ఫలంతో టీడీపీ ప్రభుత్వం 33...
Slider ఆంధ్రప్రదేశ్

నివేదిక అందించిన నిపుణుల కమిటీ

Satyam NEWS
రాజధాని అంశంతో సహా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై అధ్యయనం చేసిన జీఎన్‌రావు కమిటీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి నేడు నివేదిక అందచేసింది. విశ్రాంత ఐఏఎస్‌ అధికారి జీఎన్‌ రావు నేతృత్వంలోని కమిటీ...
Slider ఆంధ్రప్రదేశ్

మూడు రాజధానులు ఓకే ముగ్గురు సిఎం లు కావాలి

Satyam NEWS
మూడు రాజధానులు చేసిన వారు ముగ్గురు సిఎం లను ఎన్నుకోవాలని అమరావతి రైతులు డిమాండ్ చేశారు. రాజధానులు మూడు ఉంటే సిఎం ఎక్కడ ఉంటాడనే ప్రశ్న వస్తుంది కాబట్టి ముగ్గురు ముఖ్యమంత్రులను ఎన్నుకుంటారా అని...
Slider ఆంధ్రప్రదేశ్

ప్రొటెస్ట్: తుళ్లూరు రోడ్లపై వంటా వార్పు

Satyam NEWS
అమరావతి నుంచి రాజధానిని తరలించవద్దని డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా తుళ్లూరు వద్ద రైతుల ఆందోళన ఉధృతమైంది. రోడ్ల పైనే వారు నేడు వంటా వార్పు మొదలు పెట్టారు. తుళ్ళూరులో ఉదయం ఏడుగంటలకే వాహనాల...
Slider ఆంధ్రప్రదేశ్

రాజధాని తరలింపుపై హైకోర్టులో పిటిషన్ దాఖలు

Satyam NEWS
రాజధాని అమరావతిని తరలించవద్దని అమరావతినే అభివృద్ధి చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇప్పటికే రాజధానిని నిర్ణయించి భూమిపూజ కూడా చేశారని, కొన్ని భవన నిర్మాణాలు కూడా జరుగుతున్నందున ఈ తరుణంలో తరలించకుండా సీఆర్‌డీఏను ఆదేశించాలని...
Slider ఆంధ్రప్రదేశ్

ఏపీ రాజధాని గ్రామాల్లో ఉద్ధృతంగా ఆందోళన

Satyam NEWS
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో చేసిన మూడు రాజధానుల ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అమరావతి రైతులు నేడు బంద్ కు పిలుపునిచ్చారు. దాంతో రాజధాని గ్రామాలలో బంద్ జరుగుతున్నది. రాజధాని కోసం...
Slider సంపాదకీయం

మూడు రాజధానులతో ముగ్గురికీ చెక్

Satyam NEWS
వికేంద్రీకరణ పేరుతో రాజధానిని మూడు ముక్కలుగా చేయడం పాలనా పరంగా ఎలా ఉన్నా రాజకీయంగా మాత్రం ‘ఒకే దెబ్బకు మూడు పిట్టలు’ అనే విధంగానే ఉంది. రాజధాని ప్రాంతంలో భూములు కొనుక్కుని ఆర్ధికంగా స్థిరపడిన...