అమరావతి నుంచి రాజధానిని తరలించడాన్ని నిరసిస్తూ రైతులు ఆందోళన ఉధృతం చేశారు. మందడం మెయిన్ సెంటర్ వద్ద రోడ్ కు అడ్డుగా ఫ్లెక్సీలను కట్టారు. ప్రధాని మోడీ, అమిత్ షా, పవన్ కళ్యాణ్, బుద్ధుడు...
నిన్న మొన్నటి వరకూ నిరసనలకే పరిమితం అయిన ఏపి రాజధాని ప్రాంతం జిఎస్ రావు కమిటీ నివేదిక తో ఒక్క సారిగా భగ్గుమంది. సచివాలయంలో కి చొచ్చుకెళ్ళేందుకు రైతులు ప్రయత్నం చేశారు. సచివాలయం వద్ద...
అసెంబ్లీలో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలు యధాతథంగా ప్రస్తావిస్తూ నిపుణుల కమిటీ తన నివేదిక అందచేసింది. నిపుణుల కమిటీ చైర్మన్ జిఎన్ రావు అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ...
రాష్ట్ర రాజధాని అమరావతిలో మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు అన్నారు. రైతుల త్యాగ ఫలంతో టీడీపీ ప్రభుత్వం 33...
రాజధాని అంశంతో సహా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై అధ్యయనం చేసిన జీఎన్రావు కమిటీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి నేడు నివేదిక అందచేసింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి జీఎన్ రావు నేతృత్వంలోని కమిటీ...
మూడు రాజధానులు చేసిన వారు ముగ్గురు సిఎం లను ఎన్నుకోవాలని అమరావతి రైతులు డిమాండ్ చేశారు. రాజధానులు మూడు ఉంటే సిఎం ఎక్కడ ఉంటాడనే ప్రశ్న వస్తుంది కాబట్టి ముగ్గురు ముఖ్యమంత్రులను ఎన్నుకుంటారా అని...
అమరావతి నుంచి రాజధానిని తరలించవద్దని డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా తుళ్లూరు వద్ద రైతుల ఆందోళన ఉధృతమైంది. రోడ్ల పైనే వారు నేడు వంటా వార్పు మొదలు పెట్టారు. తుళ్ళూరులో ఉదయం ఏడుగంటలకే వాహనాల...
రాజధాని అమరావతిని తరలించవద్దని అమరావతినే అభివృద్ధి చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇప్పటికే రాజధానిని నిర్ణయించి భూమిపూజ కూడా చేశారని, కొన్ని భవన నిర్మాణాలు కూడా జరుగుతున్నందున ఈ తరుణంలో తరలించకుండా సీఆర్డీఏను ఆదేశించాలని...
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీలో చేసిన మూడు రాజధానుల ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అమరావతి రైతులు నేడు బంద్ కు పిలుపునిచ్చారు. దాంతో రాజధాని గ్రామాలలో బంద్ జరుగుతున్నది. రాజధాని కోసం...
వికేంద్రీకరణ పేరుతో రాజధానిని మూడు ముక్కలుగా చేయడం పాలనా పరంగా ఎలా ఉన్నా రాజకీయంగా మాత్రం ‘ఒకే దెబ్బకు మూడు పిట్టలు’ అనే విధంగానే ఉంది. రాజధాని ప్రాంతంలో భూములు కొనుక్కుని ఆర్ధికంగా స్థిరపడిన...