కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో విభజన సమస్యలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణల రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల మధ్య చర్చలు జరిగాయి. పోలీసు అధికారుల ప్రమోషన్లు, షెడ్యూల్ 9, 10 విభజన అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి....
రేట్లు పెంచేసి ప్రయాణీకులను దోచుకుంటున్న ప్రయివేటు ట్రావెల్స్ పై రవాణాశాఖ అధికారులు కొరడా ఝుళిపించారు. గత ఐదు రోజులుగా గరికపాడు, పొట్టిపాడు, కీసర టోల్ప్లాజాల వద్ద అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో 6 బస్సులను...
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి ప్రమాణస్వీకారం లో ఘోరమైన తప్పిదం జరిగింది. సోమవారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు....
తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన వారి గురించి ఎన్నో గాధలు విన్నాం. అలాంటి విషాద గాధే ఈ యువకుడిది కూడా. ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం ఆగడాల...
టెలిపతీ, క్లార్ వాయిన్స్ లాంటి విద్యల్లో మన ఆ.జ్యో.రా కు బాగా ప్రవేశమున్నట్లుంది. ఏ గదిలో ఎవడు ఏం మాట్లాడుకున్నా ఇతగాడికి తెలిసిపోతున్నది. నాలుగు గోడల మధ్య అమిత్ షా ఏమనుకుంటున్నాడో తెలుస్తున్నది. తెలుగు...
గంటన్నర పాటు ప్రధానితో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర సమస్యలను ప్రస్తావించారు. ప్రధానితో ముఖ్యమంత్రి వైయస్ భేటీకి సంబంధించిన ముఖ్యాంశాలు: 1) వైయస్సార్ రైతు భరోసా పథకం ప్రారంభోత్సవానికి ఆహ్వానం– అక్టోబరు...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు దుర్గమ్మకు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఇంద్రకీలాద్రిపై ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే. శ్రీ మహాలక్ష్మీ అవతారంలో దర్శనమిస్తున్న దుర్గమ్మను దర్శించుకునేందుకు...
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం హోదాలో కనకదుర్గ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు నేటి సాయంత్రం ఏపీ సీఎం జగన్ దసరా ఉత్సవాల్లో పాల్గొననున్నారు. ఢిల్లీ పర్యటన దృష్ట్యా సిఎం షెడ్యూల్ లో మార్పులు...
విజయవాడ కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఐదో రోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపురసుందరీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. శరన్నవరాత్రి మహోత్సవాలలో శ్రీఅమ్మవారిని శ్రీలలితా త్రిపుర సుందరీదేవిగా అలంకరించారు. త్రిమూర్తులకన్నా...
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై జరుగుతున్న యుద్ధంలో రోబో వాకర్స్ పాలుపంచుకుంది. ప్లాస్టిక్ భూతం తరిమికొట్టేందుకు అందరూ చేయి చేయి కలపాలని పిలుపునిచ్చింది. గాంధీ జయంతి సందర్భాన్ని రోబో వాకర్స్ ఈ ప్రకృతి పరిరక్షణ...