37.2 C
Hyderabad
May 6, 2024 22: 44 PM

Tag : Ayodhya Rama Temple

Slider మహబూబ్ నగర్

అయోధ్య రామమందిర నిర్మాణం కోట్లాది ధర్మపరిరక్షకుల కోరిక

Satyam NEWS
యావత్ ప్రజానీకం మొత్తం తమ ఇంటి ఇలవేల్పుగా భావించే శ్రీ రామచంద్రమూర్తి హిందూ జాతికే కాదు యావత్ మానవాళికి ఆదర్శనీయుడని నాగర్ కర్నూల్ జిల్లా బిజెపి అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు అన్నారు. శ్రీరామ...
Slider విజయనగరం

రామమందిర నిర్మాణం లో మనందరం భాగస్వామ్యులవుదాం

Satyam NEWS
అయోధ్యలో నిర్మితమవుతున్న భవ్యమైన రామమందిర నిర్మాణంలో హిందూ జాతి మొత్తం భాగస్వామ్యం కావాలన్న ఉద్దేశ్యం తో బృహత్తర కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా విజయనగరం జిల్లా కేంద్రంలో ఉడాకాలనీ బాబా మందిరంలో శ్రీరామ జన్మభూమి...
Slider ముఖ్యంశాలు

బాబ్రీ విధ్వంసంపై సిబిఐ కోర్టు తీర్పు హర్షణీయం

Satyam NEWS
బాబ్రీ మసీదు  కేసులో అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి తదితర నేతలను నిర్దోషులుగా తేల్చుతూ సిబిఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమని బిజెపి కేంద్ర రాష్ట్ర సమన్వయకర్త నూనె బాల్ రాజ్...
Slider నల్గొండ

అయోధ్య కు సంఘీభావంగా స్థానిక ఆలయంలో పూజలు

Satyam NEWS
అయోధ్యలో రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని  శ్రీ వేణుగోపాల శ్రీసీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చైర్మన్ ముడుంబ జగన్నాథాచార్యులు విజ్ఞప్తి మేరకు...
Slider జాతీయం

రాముడి ప్రేరణతోనే దేశం పురోగతి

Satyam NEWS
ఈనాటి జయజయ ధ్వానాలు శ్రీరాముడికి వినిపించకపోవచ్చు కానీ, ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది భక్తులకు వినిపిస్తాయి. మందిర నిర్మాణానికి భూమిపూజ చేయడం నా మహద్భాగ్యం. ఈ మహద్భాగ్యాన్ని రామమందిరం ట్రస్టు నాకు కల్పించింది అంటూ...
Slider ఆధ్యాత్మికం

అయోధ్య రామ మందిర నిర్మాణ ముహూర్తంలో దోషం

Satyam NEWS
(సత్యం న్యూస్ ప్రత్యేకం) అయోధ్య లో రామ మందిర నిర్మాణంపై ముహూర్తం దగ్గరపడుతున్న కొద్దీ అవాంతరాలు ఎక్కువ అవుతున్నాయి. రామమందిర ప్రధాన పూజారికి కరోనా సోకడం నుంచి అక్కడి భద్రతా సిబ్బందికి కరోనా సోకడం,...
Slider జాతీయం

అయోధ్య రామాలయం ప్రధాన పూజారికి కరోనా

Satyam NEWS
ఆగస్టు 5న అట్టహాసంగా జరగబోతున్న అయోధ్య రామమందిర శంకుస్థాపన కార్యక్రమానికి ముందు ఒక అపశృతి చోటు చేసుకుంది. అయోధ్య రామాలయ ప్రధాన పూజారికి కరోనా పాజిటీవ్ వచ్చింది. దాంతో ఆయన ఐసోలేషన్ లోకి వెళ్లాల్సిన...
Slider జాతీయం

అయోధ్య రాముడికి విరాళంగా రఘురాముడి 3 నెలల వేతనం

Satyam NEWS
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, నర్సాపూర్ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు ఆయోధ్యలో నిర్మించే రామాలయానికి విరాళం అందచేశారు. ఆంధ్రప్రదేశ్ లో మత మార్పిడులపై ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసి జాతీయ స్థాయిలో కొత్త...