ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆయనకు దేవుడితో సమానం. సమానం ఏమిటీ అంతకన్నా ఎక్కువే. అందుకే నిత్యం తన దేవుడిని కొలుచుకునేందుకు వీలుగా యోగి ఆదిత్య నాథ్ కు ఆయన ఆలయం కట్టించాడు. ప్రభాకర్...
2020 ఆగష్టు 5 న అయోధ్యలో భవ్యమైన రామ మందిర నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ఆ నాటి నుంచి సుమారు 500 మంది కార్మికులు పగలు రాత్రి ఆలయ నిర్మాణం కోసం శ్రమిస్తున్నారు....
“శ్రీరాముని జీవితమే మానవాళికి ఆదర్శం..శ్రీరాముని మందిరమే జాతి ప్రగతికి సోపానం”..ఇది అన్నది ఏ గాయకుడో..ఏ రచయితో అనలేదు.12 మంది బిడ్డలను కని వాళ్లను పెంచి పోషించి ప్రయోజకులను చేసిన ఎనభై ఎనిమిదేళ్ల వయస్సున్న ఓ...
శ్రీరాముని జీవితమే మానవాళికి ఆదర్శమని, నేడు అయోధ్యలో నిర్మాణమవుతున్న శ్రీరాముని మందిరమే స్వాభిమాన సంకేతమని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో శ్రీ...
ఉత్తరప్రదేశ్ నుండి తీసుకువచ్చిన “రామ్ లాల” విగ్రహాల రథోత్సవం(శోభా యాత్ర) ఈ రోజు ది.13-02-2021 సాయంత్రం నాలుగు గంటలకి విజయవాడలో నిర్వహిస్తున్నట్లు విజయవాడ మహానగర్ విశ్వహిందూ పరిషత్ శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ఒక...
శ్రీ రామజన్మభూమి ఆలయ నిర్మాణానికి తనవంతుగా 25 వేల రూపాయలను కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ.యండి . ఇంతియాజ్ విరాళంగా ఇచ్చారు. రాష్ట్రీయ స్వయం సేవక్ దళ్ ( ఆర్ఎస్ఎస్ ) రాష్ట్ర చీఫ్...
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ద్వారా జనజాగరణ నిధి సమర్పణ కార్యక్రమాన్ని నేడు కొమురం భీం జిల్లా బిజెపి ఉపాధ్యక్షురాలు డా.కొత్తపల్లి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె కాగజ్ నగర్ లోని...
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రం లోని ప్రముఖ వ్యాపారవేత్త, శ్రీ సత్యనారాయణ స్వామి ఫార్ బాయిల్డ్ రైస్ మిల్ యజమాని గజ్జి ప్రభాకర్, వారి కుమారులు శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్...
అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణానికి విరాళాల సేకరణ కోసం హిందూ ధార్మిక సంస్థలతో కలిసి బిజెపి నిర్వహిస్తున్న జన జాగరణ ను ఉద్దేశించి అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్...
రామజన్మభూమి ఆలయ నిర్మాణం లో అందరూ భాగస్వామ్యలు కావాలని ప్రపంచం తలదన్నే ఆలయం కోసం ప్రతి హిందు, కులమతాలకు, పార్టీలకు అతీతంగా ముందుకు రావాలని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డి కె అరుణమ్మ పిలుపునిచ్చారు....