42.2 C
Hyderabad
April 26, 2024 17: 55 PM

Tag : Central Government

Slider జాతీయం

ఉత్ప‌త్తి ఆధారంగా ధాన్యం, బియ్యం సేక‌రించ‌లేం

Sub Editor 2
 రాష్ట్రాల్లో ఉత్పత్తి ఆధారంగా ధాన్యం, బియ్యం సేకరణ చేయడం సాధ్యం కాద‌ని పార్ల‌మెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. లోకసభలో ఎంపీలు సుమలత, మనీష్ తివారి, రాజ్ దీప్ రాయ్, మనోజ్ సహా పలువురు...
Slider ప్రత్యేకం

గిరిజనుల మనోభావాలపై కేంద్రం దెబ్బ

Sub Editor 2
తెలంగాణ ప్రభుత్వం నుంచి గిరిజన రిజర్వేషన్ల బిల్లు కేంద్రానికి రాలేదని పార్లమెంట్‌లో వెల్లడించిన కేంద్ర మంత్రి తుడూపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గిరిజనులను అవమాన...
Slider జాతీయం

13 నదుల ఆధునీకరణ

Sub Editor 2
దేశంలోని 13 ప్రధాన నదులను రూ.19,342 కోట్లతో పునరుజ్జీవింపచేయాలని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన డీపీఆర్‌ను కేంద్ర మంత్రులు భూపేందర్‌యాదవ్‌, గజేంద్రసింగ్‌ షెకావత్‌లు విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఈ నదుల...
Slider జాతీయం

కొత్త ఏడాదిలో గ్యాస్ ధరలపై కేంద్రం షాక్

Sub Editor
కొత్త సంవత్సరం మొదటి తేదీన ఎల్‌పీబీ సిలిండర్ ధరపై షాకింగ్ నిర్ణయం తీసుకోనున్నారు. ఎల్పీజీ సిలిండర్ ధరపై ప్రతి నెలా ఒకటో తేదీన సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సమావేశంలో ఎల్‌పీజీ...
Slider జాతీయం

15-18 ఏళ్ల మధ్య పిల్లలకు వ్యాక్సినేషన్

Sub Editor
దేశంలో జనవరి 3 నుంచి 15 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు కరోనా వ్యాక్సిన్‌ను అందజేయనున్నారు. ఇందుకోసం జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని కేంద్రం ప్రకటించింది. కేంద్రం అందించిన మార్గదర్శకాల ప్రకారం, 15...
Slider జాతీయం

సాయుధదళాల ప్రత్యేక అధికారాలపై చర్చ

Sub Editor
వివాదాస్పద సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం ఈశాన్య రాష్ట్రాలను ఇంకా కుదుపేస్తోంది. ఈ చట్టంపై ఈశాన్య రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. ఈ చట్టాన్ని రద్దు చేసే అవకాశాలను పరిశీలించేందుకు...
Slider జాతీయం

మార్చి నాటికి 13 విమానాశ్రయాల ప్రైవేటీకరణ

Sub Editor
ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి దేశంలోని 13 ప్రముఖ విమానాశ్రయాల ప్రైవేటీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రభుత్వ యాజమాన్యంలోని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా  నిర్వహిస్తోన్న విమానాశ్రయాల్లోని 13...
Slider ముఖ్యంశాలు

కేంద్ర ఉద్యోగులకు పెన్షనర్లకు షాక్ ఇవ్వడం అన్యాయం

Satyam NEWS
దేశమంతా కరోనా భయంతో విలవిల్లాడుతున్న తరుణంలో మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ షాక్ ఇచ్చారని కాంగ్రెస్ నేత రాయలసీమ పోరాట...