విశాఖ ఆసుపత్రిలో కన్నీళ్లు తెప్పించే ఘోరం
విశాఖ పట్నంలోని కరోనా ఆసుపత్రిలో ఘోరం జరిగింది. ఒక కరోనా వ్యాధిగ్రస్తుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీకాకుళం జిల్లా కు చెందిన జాంబలి నరసింహమూర్తి అనే 61 ఏళ్ల వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం...