జ్యోతిరావు పూలే పాఠశాల లో కరోనా కలకలం
నాగర్ కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడ గ్రామం లోని మహాత్మ జ్యోతిరావు పూలే పాఠశాలలో శుక్రవారం నలుగురు విద్యార్ధినిలకు కరోన పాజిటివ్ వచ్చింది. అదేవిధంగా 53 మంది విద్యార్థులకు, 30మంది టీచింగ్, నాన్-టీచింగ్, సిబ్బందికి కరోనా...