40.2 C
Hyderabad
April 28, 2024 17: 25 PM

Tag : Corona Positive

Slider ముఖ్యంశాలు

జ్యోతిరావు పూలే పాఠశాల లో కరోనా కలకలం

Satyam NEWS
నాగర్ కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడ గ్రామం లోని మహాత్మ జ్యోతిరావు పూలే పాఠశాలలో  శుక్రవారం నలుగురు విద్యార్ధినిలకు కరోన పాజిటివ్ వచ్చింది. అదేవిధంగా 53 మంది విద్యార్థులకు, 30మంది  టీచింగ్, నాన్-టీచింగ్, సిబ్బందికి కరోనా...
Slider మెదక్

ఏడుపాయల ఆలయ ఈవోకు కరోనా పాజిటీవ్

Satyam NEWS
మెదక్ జిల్లాలో పవిత్ర పుణ్య క్షేత్రం అయిన ఏడుపాయల ఆలయ ఈవో కు  కరోనా పాజిటివ్ వచ్చింది. మహా శివరాత్రి సందర్భంగా అత్యంత వైభవంగా ఏడుపాయల జాతర జరిగిన విషయం తెలిసిందే.  గత వారం జరిగిన...
Slider జాతీయం

గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి కరోనా పాజిటీవ్

Satyam NEWS
మునిసిపల్ ఎన్నికలలో ప్రచారం చేస్తూ ఒక్క సారిగా కుప్పకూలిపోయిన గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి ఇప్పుడు కరోనా పాజిటీవ్ వచ్చింది. గుజరాత్ లోని వడోదరా మునిసిపాలిటీలో జరిగిన ఒక బహిరంగ సభలో పాల్గొన్న విజయ్...
Slider ప్రత్యేకం

సూపర్ స్టార్ రజనీకాంత్ కు కరోనా పాజిటీవ్

Satyam NEWS
రజనీకాంత్ అభిమానులకు ఆందోళన కలిగించే వార్త ఇది. తలైవాకు కరోనా పాజిటీవ్ వచ్చింది. అన్నాటే అనే చిత్రంలో నటిస్తున్న రజనీకాంత్ ఆ చిత్రం షూటింగ్ కోసం రామోజీ ఫిలిం సిటీకి వచ్చారు. శివ దర్శకత్వం...
Slider వరంగల్

కరోనా తగ్గలేదు – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS
కరోనా వ్యాధి తగ్గుముఖం పట్టలేదని రెండవ దఫా విజృంభించే అవకాశం ఉందని, ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ములుగు జిల్లా కలెక్టర్ క్రిష్ణ ఆదిత్య అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు...
Slider సినిమా

కరోనా నుంచి మెగాస్టార్ చిరంజీవికి రిలీఫ్

Satyam NEWS
మెగాస్టార్ చిరంజీవి కరోనా ను జయించారు. ఆయనకు మూడు టెస్ట్‌ల్లోనూ నెగిటివ్ వచ్చింది. రెండు రోజుల క్రితం చేసిన టెస్ట్ లో చిరంజీవికి పాజిటివ్ రాగా టెస్ట్ కిట్‌లో లోపంతోనే పాజిటివ్ వచ్చిందని వైద్యుల...
Slider సినిమా

హీరో చిరంజీవికి కరోనా పాజిటివ్

Sub Editor
సినిమా షూటింగ్ కోసం వెళ్లిన ప్ర‌ముఖ టాలీవుడ్ న‌టుడు.. మెగాస్టార్ చిరంజీవికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది.ఆచార్య సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు కోవిడ్‌ పరీక్ష చేయించుకోగా ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా...
Slider జాతీయం

ఢిల్లీలో రికార్డు స్థాయిలో తాజాగా కరోనా కేసులు

Satyam NEWS
ఢిల్లీలో కరోనా మహమ్మారి మూడో విడత ప్రభావం ప్రారంభమైందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. అయితే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకటించారు. నిన్న ఒకే...
Slider ముఖ్యంశాలు

కరోనా నుంచి కోలుకున్న డాక్టర్ మల్లు రవి

Satyam NEWS
ఇటీవల పలు కార్యక్రమాలలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, టీపీసీసీ ఉపాధ్యక్షులు, మాజీ.ఎం.పి. డాక్టర్ మల్లురవి ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అనునిత్యం ప్రజలతో ఉండే డాక్టర్ మల్లు రవి...
Slider వరంగల్

మాస్క్ లేకుండా షాపు నడిపే యజమానికి భారీ జరిమానా

Satyam NEWS
కరోనా పాజిటివ్ వచ్చిందని ఎలాంటి భయబ్రాంతులకు లోనవ్వకుండా తగిన జాగ్రత్తలు వహిస్తే కరోనా ని జయించవచ్చునని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ వి పి గౌతం అన్నారు. గురువారం ఉదయం తొర్రూర్ డివిజన్ కేంద్రంలోని సాయి...