ఎవడి గోల వాడిది. ఎవరు చస్తే మాకేంటి మా మూఢ నమ్మకమే మాకు బలం అంటున్నారు… వీరు. అదేమిటంటే… కరోనా వస్తే మంత్రించిన కొబ్బరి నూనె తలకు రాసుకుంటే తగ్గిపోతుందట. అలా అని మంత్రించిన...
కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతుండడంతో దీని ప్రభావం అన్ని రంగాల మీద పడుతున్నది. పది రోజుల నుంచి అడ్డా కూలీలకు, వీధి వ్యాపారులకు, ప్రైవేట్ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు ఇబ్బందులు మొదలయ్యాయి....
దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టి సైనికుడిగా పని చేశారు. పదవి విరమణ పొందిన తర్వాత ప్రభుత్వం ఐదు ఎకరాల భూమిని కేటాయించింది అయితే తనకు భూమి అప్పగించ లేదని తక్షణమే 5 ఎకరాలకు...
రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రాన్ని క్యారికేచర్ కార్టూన్ రూపంలో అభ్యంతరకరంగా ప్రచురించిన సాక్షి దినపత్రిక సిబ్బందిని విధుల నుంచి తొలగించి క్షమాపణ చెప్పాలని పే బ్యాక్ సొసైటీ ఆర్గనైజేషన్...
బర్త్ సర్టిఫికెట్ కావాలిరా బాబూ అని అడిగితే మరి నాకేంటి? అన్నాడో ప్రబుద్ధుడు. బర్త్ సర్టిఫికెట్ ఇవ్వడం నీ విధి కదా అని అడిగితే అలాంటిదేం లేదు లంచం ఇవ్వాల్సిందేనన్నాడు. తూర్పుగోదావరిజిల్లా తుని ప్రాంతంలోని...
తూర్పుగోదావరి జిల్లాలో పోలింగ్ చురుకుగా సాగుతున్నది. కాకినాడ రూరల్ మండలంలోని కొవ్వూరు గ్రామాన్ని తూర్పుగోదావరి జిల్లా ఎస్ పి అద్నాన్ నయీమ్ సమీ సందర్శించారు. అక్కడి పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అక్కడ భద్రతా ఏర్పాట్లను...
కులాంతర వివాహం చేసుకున్న ఒక యువ జంట తమ రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించింది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఈ సంఘటన జరిగింది. తాము కులాంతర వివాహం చేసుకున్నామని, తమ ఇళ్లలో దాన్ని...
మహిళలకు రక్షణ కల్పిస్తామని, కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామని చెబుతున్నా ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. 50 ఏళ్ల మహిళపై ముగ్గురు వ్యక్తులు అత్యంత కిరాతకంగా అత్యాచారానికి పాల్పడి హతమార్చిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో...