39.2 C
Hyderabad
May 3, 2024 12: 31 PM

Tag : East Godavari Dist

Slider తూర్పుగోదావరి

Stupidity: రండి తలకు నూనె రాస్తా… కరోనా పోతుంది….

Satyam NEWS
ఎవడి గోల వాడిది. ఎవరు చస్తే మాకేంటి మా మూఢ నమ్మకమే మాకు బలం అంటున్నారు… వీరు. అదేమిటంటే… కరోనా వస్తే మంత్రించిన కొబ్బరి నూనె తలకు రాసుకుంటే తగ్గిపోతుందట. అలా అని మంత్రించిన...
Slider తూర్పుగోదావరి

అడ్డా కూలీలను వదలని కరోనా కష్టాలు

Satyam NEWS
కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతుండడంతో దీని ప్రభావం అన్ని రంగాల మీద పడుతున్నది. పది రోజుల నుంచి అడ్డా కూలీలకు, వీధి వ్యాపారులకు, ప్రైవేట్‌ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు ఇబ్బందులు మొదలయ్యాయి....
Slider తూర్పుగోదావరి

కాకినాడ కలెక్టరేట్ వద్ద మాజీ సైనికుడు ఆమరణ నిరాహార దీక్ష

Satyam NEWS
దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టి సైనికుడిగా పని చేశారు. పదవి విరమణ పొందిన తర్వాత ప్రభుత్వం ఐదు ఎకరాల భూమిని కేటాయించింది అయితే తనకు భూమి అప్పగించ లేదని తక్షణమే 5 ఎకరాలకు...
Slider తూర్పుగోదావరి

అంబేద్కర్ చిత్రాన్ని అపహాస్యం చేసిన సాక్షి పై చర్యలు తీసుకోవాలి

Satyam NEWS
రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్  చిత్రాన్ని క్యారికేచర్ కార్టూన్ రూపంలో అభ్యంతరకరంగా ప్రచురించిన సాక్షి దినపత్రిక సిబ్బందిని విధుల నుంచి తొలగించి క్షమాపణ చెప్పాలని పే బ్యాక్ సొసైటీ  ఆర్గనైజేషన్...
Slider తూర్పుగోదావరి

లంచం అడిగిన విఆర్వో ఏసిబికి చిక్కాడు

Satyam NEWS
బర్త్ సర్టిఫికెట్ కావాలిరా బాబూ అని అడిగితే మరి నాకేంటి? అన్నాడో ప్రబుద్ధుడు. బర్త్ సర్టిఫికెట్ ఇవ్వడం నీ విధి కదా అని అడిగితే అలాంటిదేం లేదు లంచం ఇవ్వాల్సిందేనన్నాడు. తూర్పుగోదావరిజిల్లా తుని ప్రాంతంలోని...
Slider తూర్పుగోదావరి

పోలింగ్ బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించిన తూర్పగోదావరి ఎస్ పి

Satyam NEWS
తూర్పుగోదావరి జిల్లాలో పోలింగ్ చురుకుగా సాగుతున్నది. కాకినాడ రూరల్ మండలంలోని కొవ్వూరు గ్రామాన్ని తూర్పుగోదావరి జిల్లా ఎస్ పి అద్నాన్ నయీమ్ సమీ సందర్శించారు. అక్కడి పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అక్కడ భద్రతా ఏర్పాట్లను...
Slider తూర్పుగోదావరి

పోలీసుల అండ కోరిన యువ జంట

Satyam NEWS
కులాంతర వివాహం చేసుకున్న ఒక యువ జంట తమ రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించింది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఈ సంఘటన జరిగింది. తాము కులాంతర వివాహం చేసుకున్నామని, తమ ఇళ్లలో దాన్ని...
Slider తూర్పుగోదావరి

తూర్పుగోదావరి జిల్లాలో 50 ఏళ్ళ మహిళపై గ్యాంగ్ రేప్,హత్య

Satyam NEWS
మహిళలకు రక్షణ కల్పిస్తామని, కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామని చెబుతున్నా ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి.  50 ఏళ్ల మహిళపై ముగ్గురు వ్యక్తులు అత్యంత కిరాతకంగా అత్యాచారానికి పాల్పడి హతమార్చిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో...