40.2 C
Hyderabad
May 6, 2024 16: 24 PM

Tag : Election Commission

Slider ముఖ్యంశాలు

దొంగ ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

Satyam NEWS
ఏపీలో అధికార వైసీపీ దొంగ ఓట్లు చేర్చడం, ప్రతిపక్ష సానుభూతిపరుల ఓట్లు తొలగించడంపై కేంద్ర ఎన్నికల సంఘానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు ఫిర్యాదు చేయనున్నారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ను...
Slider ముఖ్యంశాలు

రాష్ట్రంలో ఓటర్లు 3 కోట్లు

Bhavani
తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య 3 కోట్లకు చేరింది. గత ఐదేండ్లలో 19 లక్షల మంది ఓటర్లు పెరిగారు. 2018 ఎన్నికల నాటికి రాష్ట్రంలో 2.8 కోట్ల మంది ఓటర్లు ఉండగా, 2023 జనవరిలో...
Slider ఖమ్మం

ఎన్నికల నిర్వహణలో సెక్టార్ అధికారులదే కీలకపాత్ర

Bhavani
ఎన్నికల నిర్వహణలో సెక్టార్ అధికారులది కీలకపాత్ర అని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడిఓసి లోని సమావేశ మందిరంలో సెక్టార్ అధికారులకు కలెక్టర్ మొదటి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన...
Slider ఖమ్మం

అక్టోబర్ 4న ఎలక్టోరల్ తుది పబ్లికేషన్

Bhavani
భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అక్టోబర్ 4 న ఎలక్టోరల్ తుది పబ్లికేషన్ విడుదల చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడిఓసి కాన్ఫరెన్స్ హాల్లో ఎన్నికల అధికారులు, వివిధ రాజకీయ...
Slider ముఖ్యంశాలు

వనమా అనర్హుడు…కొత్తగూడెం ఎమ్మెల్యేగా జలగం

Bhavani
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. వనమా గెలుపును సవాల్ చేస్తూ 2018 లో హైకోర్టును అప్పటి తెరాస అభ్యర్థి జలగం వెంకట్రావు ఆశ్రయించారు. ఎన్నికల అఫిడవిట్...
Slider ముఖ్యంశాలు

తొలగించిన ఓట్లను మరోసారి పరిశీలించాలి

Bhavani
ఓటరు జాబితా నుంచి తొలగించిన ఓటర్ల వివరాలను మరోసారి పరిశీలన చేసి ధృవీకరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. హైదరాబాద్ నుండి ప్రధాన ఎన్నికల అధికారి, సంయుక్త ప్రధాన ఎన్నికల...
Slider ప్రపంచం

ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు రంగం సిద్ధం

Satyam NEWS
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం అయింది. పోలీసులు ఇస్లామాబాద్‌లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ఇమ్రాన్‌ అరెస్ట్‌కు పోలీసులకు వారెంట్‌ ఉందని చెబుతున్నారు. మరోవైపు పోలీసులు, ప్రభుత్వం పరిస్థితిని...
Slider ముఖ్యంశాలు

ఎమ్మెల్సీ ఎన్నికలకు రూ.1.84 కోట్లు విడుదల

Murali Krishna
ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ స్థానానికి జరగనున్న ఎన్నికలకు అవసరమైన ఖర్చుల కోసం రూ.1,84,44,715లు విడుదల చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) ముఖేష్‌కుమార్‌ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఎన్నికకు...
Slider ముఖ్యంశాలు

ప్రచారానికి ప్రకటనల లెక్కలు

Murali Krishna
2021-22 ఏడాదికి పార్టీల వార్షిక ఆడిట్ నివేదిక ఆధారంగా ఎన్నికల సంఘం  లెక్కలు తేల్చింది.  అత్యధికంగా ప్రకటనలు, ప్రచారానికి రూ.313.17 కోట్లు ఖర్చు చేసిన బీజేపీ ప్రధమ స్థానంలో వుండగా , టీడీపీ రూ.1.66...
Slider జాతీయం

ఫిర్యాదులు లేని ఎన్నికల కౌంటింగ్

Bhavani
ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలోనూ, ఏడు వేరు వేరు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల ఉప ఎన్నికలలో ఎక్కడా కూడా ఈవీఎంలపై ఫిర్యాదులు రాలేదని కేంద్ర ఎన్నికల...