కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మే 10న రాష్ట్ర వ్యాప్తంగా ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటకలో మొత్తం 5.21 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో...
ఎన్నికల సామాగ్రి భద్రత విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయ వెనుక భాగాన ఏర్పాటుచేసిన ఇవిఎం గోడౌన్ ను వివిధ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తెరిచారు....
ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని తెరాస అధినేత, సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మంగళవారం తెలంగాణ భవన్లో జరిగిన తెరాస విస్తృతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
ఉత్తర్ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ సరికొత్త వ్యూహాలను అనుసరిస్తోంది. 40 శాతం సీట్లను మహిళలకు రిజర్వ్ చేస్తున్నట్టు ప్రకటించి, మహిళా ఓటుబ్యాంకును హస్తగతం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. యోగీ సర్కారు హయాంలో యూపీలో అలజడి సృష్టించిన ‘హత్రాస్’,...
పంజాబ్ అసెంబ్లీ పోరులో కాంగ్రెస్ .. సీఎం చన్నీ, పీసీసీ చీఫ్ సిద్దూ మరో ప్రచార కమిటీ కన్వీనర్ కు ఎన్నికల బాధ్యతులు అప్పగించింది. మరోవైపు భారతీయ జనతా పార్టీ చేజారిన అధికారాన్ని చేజిక్కించుకునేందుకు...
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల నిర్వహ ణకు సంబంధించి హైకోర్టు గురువారం తీర్పు వెలువరించనుంది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఈ నెల 8 వ తేదీన ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్ను సస్పెండ్...
నేపాల్ ప్రధానమంత్రి కెపి శర్మ ఓలి విషయంలో మునుపెందరో అనుకున్నదే ఈ రోజు జరిగింది. చైనా చేతిలో బుట్టబొమ్మగా మారిపోవడం, వాళ్లు వేసిన సొమ్ముల ఎరలో కూరుకుపోవడమే ఆయన కొంపముంచింది. దీనికి తోడు, ప్రజాస్వామ్య...
బాన్స్ వాడలో టీఎన్జీఓ యూనియన్ కార్యవర్గ సమావేశం ఆర్ అండ్ బీ అతిథి గృహంలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా కామారెడ్డి జిల్లా టీఎన్జీఓ యూనియన్ అధ్యక్షులు దయానంద్, ఉపాదక్ష్యులు సాయిలు,...