ఏలూరు జిల్లా పెదవేగి మండలం రామసింగవరం దుర్గమ్మ కాలనిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దెందులూరు ఎం ఎల్ ఏ కొటారు అబ్బయ్య చౌదరిని లింగపాలెం మండలం...
ఫైనాన్సర్ అయితే వ్యాపారం చేసుకోవాలి కానీ రేప్ లు చేస్తాడా? మామూలుగా అయితే ఏమో కానీ ఏలూరు జిల్లా లో మాత్రం ఫైనాన్సర్ తన వ్యాపారం తాను చేసుకోకుండా ఒక మైనర్ బాలికపై అత్యాచారం...
ఏలూరు రైల్వే స్టేషన్ లో 21.1కోట్ల రూపాయలతో చేపట్టనున్న స్టేషన్ అభివృద్ధి పనులకు రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఆదివారం శంకుస్థాపన చేసారు. ఉదయం విజయవాడ నుంచి ఏలూరు చేరుకున్న గవర్నరు కు...
ఏలూరు జిల్లా పెదవేగి నవోదయ విద్యాలయం లో ఫుడ్ పాయిజన్ జరిగి 42 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న దెందులూరు శాసన సభ్యులు, పెదవేగి తహసీల్దార్ మరియు మండల మేజిస్ట్రేట్ నల్లమెల్లి...
ఇప్పటి వరకూ వాలంటీర్లు వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారని దాన్ని సంఘ విద్రోహులకు అందచేస్తున్నారని అందువల్ల ఎన్నో సమస్యలు వస్తున్నాయనే ఆరోపణలు విన్నాం. అంతకన్నా పెద్ద నేరం చేసే ప్రభుత్వ ఉద్యోగుల కథ వింటే ఒళ్లు...
బంగాళా ఖాతం లో ఏర్పడిన అల్ప పీడనం వల్ల గత వారం రోజులుగా పడుతున్న వర్షాలకు ఏలూరు జిల్లా ముసునూరు మండలానికి పెదవేగి మండలానికి మధ్య బలివే దగ్గర తమ్మిలేరు పై నిర్మించిన తాత్కాలిక...
వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులందరినీ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానానికనుగుణంగా రెగ్యులర్ చేయాలని యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు)ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ జఫరుల్లా డిమాండ్ చేశారు....
ఏలూరు జిల్లా పెదవేగి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో చదివిన విద్యార్థులు దేశ విదేశాలలో మంచి ఉద్యోగులుగా గొప్ప డాక్టర్ లు గా ఇంజనీర్లుగా స్థిరపడ్డారని పూర్వ విద్యార్థులను ఆదర్శం గా తీసుకునిగురుకుల పాఠశాలలో నేడు...
వసతి గృహాలలో ఉంటున్న విద్యార్థులు మంచి క్రమశిక్షణ కలిగి ఉండాలని ఏలూరు జిల్లా పెదవేగి ఎం పి డి ఓ గంజి రాజ్ మనోజ్ అన్నారు. బాగా చవుకుని పాఠశాలకు, వసతి గృహానికి, తల్లి...
పోలవరం కుడి కాలువ కు సంబంధించి 800 కోట్ల రూపాయల విలువ చేసే మట్టి అక్రమం గా తరలిపోయిందని ఆరోపణలు రావడంతో జూన్ నెలలో సంబంధిత రాష్ట్ర స్థాయి అధికారులను ప్రభుత్వం పిలిచి సంజాయిషీ...