40.2 C
Hyderabad
May 5, 2024 15: 49 PM

Tag : Eluru district

Slider పశ్చిమగోదావరి

దుర్గమ్మ కాలనీలో గడపగడపకు మన ప్రభుత్వం

Satyam NEWS
ఏలూరు జిల్లా పెదవేగి మండలం రామసింగవరం దుర్గమ్మ కాలనిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దెందులూరు ఎం ఎల్ ఏ కొటారు అబ్బయ్య చౌదరిని లింగపాలెం మండలం...
Slider పశ్చిమగోదావరి

మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఫైనాన్సర్

Satyam NEWS
ఫైనాన్సర్ అయితే వ్యాపారం చేసుకోవాలి కానీ రేప్ లు చేస్తాడా? మామూలుగా అయితే ఏమో కానీ ఏలూరు జిల్లా లో మాత్రం ఫైనాన్సర్ తన వ్యాపారం తాను చేసుకోకుండా ఒక మైనర్ బాలికపై అత్యాచారం...
Slider పశ్చిమగోదావరి

రూ.21.1 కోట్లతో ఏలూరు రైల్వే స్టేషన్ అభివృద్ధి

Satyam NEWS
ఏలూరు రైల్వే స్టేషన్ లో 21.1కోట్ల రూపాయలతో చేపట్టనున్న  స్టేషన్  అభివృద్ధి పనులకు  రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఆదివారం శంకుస్థాపన చేసారు. ఉదయం విజయవాడ నుంచి ఏలూరు చేరుకున్న గవర్నరు కు...
Slider పశ్చిమగోదావరి

పెదవేగి నవోదయ విద్యాలయం లో  ఫుడ్ పాయిజన్

Satyam NEWS
ఏలూరు జిల్లా పెదవేగి నవోదయ విద్యాలయం లో  ఫుడ్ పాయిజన్ జరిగి 42 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న దెందులూరు శాసన సభ్యులు, పెదవేగి తహసీల్దార్ మరియు మండల మేజిస్ట్రేట్ నల్లమెల్లి...
Slider పశ్చిమగోదావరి

వాలంటీర్లు సరే… వీళ్లు చేస్తున్నది ఏమిటి?

Satyam NEWS
ఇప్పటి వరకూ వాలంటీర్లు వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారని దాన్ని సంఘ విద్రోహులకు అందచేస్తున్నారని అందువల్ల ఎన్నో సమస్యలు వస్తున్నాయనే ఆరోపణలు విన్నాం. అంతకన్నా పెద్ద నేరం చేసే ప్రభుత్వ ఉద్యోగుల కథ వింటే ఒళ్లు...
Slider పశ్చిమగోదావరి

కొట్టుకుపోయిన తమ్మిలేరు తాత్కాలిక రహదారి

Satyam NEWS
బంగాళా ఖాతం లో ఏర్పడిన అల్ప పీడనం వల్ల గత వారం రోజులుగా పడుతున్న వర్షాలకు ఏలూరు జిల్లా ముసునూరు మండలానికి పెదవేగి మండలానికి మధ్య బలివే దగ్గర తమ్మిలేరు పై నిర్మించిన తాత్కాలిక...
Slider పశ్చిమగోదావరి

ఆరోగ్య శాఖ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలి

Satyam NEWS
వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులందరినీ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానానికనుగుణంగా రెగ్యులర్ చేయాలని యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు)ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ జఫరుల్లా డిమాండ్ చేశారు....
Slider పశ్చిమగోదావరి

గురుకుల విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరాలి

Satyam NEWS
ఏలూరు జిల్లా పెదవేగి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో చదివిన విద్యార్థులు దేశ విదేశాలలో మంచి ఉద్యోగులుగా గొప్ప డాక్టర్ లు గా ఇంజనీర్లుగా స్థిరపడ్డారని పూర్వ విద్యార్థులను ఆదర్శం గా తీసుకునిగురుకుల పాఠశాలలో నేడు...
Slider పశ్చిమగోదావరి

వసతి గృహాల్లో విద్యార్ధులు క్రమశిక్షణతో ఉండాలి

Satyam NEWS
వసతి గృహాలలో ఉంటున్న విద్యార్థులు మంచి క్రమశిక్షణ కలిగి ఉండాలని ఏలూరు జిల్లా పెదవేగి ఎం పి డి ఓ గంజి రాజ్ మనోజ్ అన్నారు. బాగా చవుకుని పాఠశాలకు, వసతి గృహానికి, తల్లి...
Slider పశ్చిమగోదావరి

మట్టి తవ్వుకుపోతున్నా అంటీ ముట్టనట్టున్న అధికారులు

Bhavani
పోలవరం కుడి కాలువ కు సంబంధించి 800 కోట్ల రూపాయల విలువ చేసే మట్టి అక్రమం గా తరలిపోయిందని ఆరోపణలు రావడంతో జూన్ నెలలో సంబంధిత రాష్ట్ర స్థాయి అధికారులను ప్రభుత్వం పిలిచి సంజాయిషీ...