42.2 C
Hyderabad
April 26, 2024 16: 31 PM

Tag : Ganesh Mandap

Slider రంగారెడ్డి

గణపతి మంటపాన్ని సందర్శించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

Satyam NEWS
సరూర్ నగర్, లింగోజిగూడా, రోడ్ నెం.3 ధర్మపురికాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 20 సెప్టంబర్ న ఘనంగా గణపతి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక  ఎల్.బి.నగర్ నియోజకవర్గం శాసనభ్యుడు దేవిరెడ్డి సుధీర్...
Slider రంగారెడ్డి

చక్రిపురం లడ్డూను కైవసం చేసుకున్న వెంకటేశ్వర్ రావు

Satyam NEWS
మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ చర్లపల్లి డివిజన్ చక్రి పురం కాలనీ  సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో  నిర్వహించిన గణనాధుడి  లడ్డూ వేలం పాటలో ఎం. వెంకటేశ్వరరావు 40,000 వేల రూపాయలకు లడ్డు ని కైవసం...
Slider హైదరాబాద్

వినాయకుడికి ప్రత్యేక పూజ చేసిన మాజీ మంత్రి కృష్ణయాదవ్

Satyam NEWS
వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా హైదరాబాద్ నల్లకుంట ప్రాంతంలోని ఓల్డ్ రామాలయం యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో శ్రీ వినాయకుని పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా జరిగిన అన్నదాన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా...
Slider హైదరాబాద్

భక్తి శ్రద్ధలతో వినాయక నవరాత్రి ఉత్సవాల నిర్వహణ

Satyam NEWS
వినాయక నవరాత్రి ఉత్సవాల భాగంగా మంగళవారం అంబర్ పేట్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల వద్ద రాష్ట్ర, నగర ప్రజాప్రతినిధులు,  ప్రముఖులు, నాయకులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నవరాత్రి...
Slider నల్గొండ

గణనాయకుని శుభాశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని 22వ,వార్డులోని శ్రీ లక్ష్మీనరసింహ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ ఉత్సవాలలో మంగళవారం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్ రావు పాల్గొని...
Slider ముఖ్యంశాలు

వినాయక చవితి పండుగకు అనుమతించకపోతే ఆత్మహత్యలే శరణ్యం

Satyam NEWS
వినాయక చవితి ఉత్సవాలకు అనుమతి ఇవ్వకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని వినాయక విగ్రహాలు తయారు చేసేవారు వాపోతున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో గత కొన్ని సంవత్సరాలుగా డా॥ కొండపల్లి వెంకటేశ్వర్లు హాస్పిటల్‌ వెనుక, సమీపంలోని...
Slider మహబూబ్ నగర్

ఊపిరి పీల్చుకుంటున్న వినాయక చందాదారులు

Satyam NEWS
ప్రతి వినాయక చవితి సమయం కొత్త కొత్త గణనాథుడి మండపాలు… వాటికోసం వ్యాపారుల,ఉద్యోగుల, సంఘాలతో ముఖ్యంగా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు  ప్రతి ఒక్కరితో చందాలు వసూలు చేసేవారు. ఇవ్వలేక అనేక ఇబ్బందులు పడే వారు....
Slider నిజామాబాద్

సార్వజనిక్ గణేష్ మాత్రమే ప్రతిష్టిద్దాం

Satyam NEWS
వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా కామారెడ్డి జిల్లా బిచ్ కుంద మండల కేంద్రంలో వందల వరకు వినాయక ప్రతిమలు మండపాలు ఏర్పాటు చేస్తారు. అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తున్నందున ఈ ఏడాది కూడా...