31.7 C
Hyderabad
May 7, 2024 01: 22 AM

Tag : Harita Haram

Slider హైదరాబాద్

హరిత హారంలో భాగంగా మొక్కలు నాటిన ఎమ్మెల్యే కాలేరు

Satyam NEWS
హరితహరం లో భాగంగా అంబర్ పెట్ లోని కాచిగూడ ట్రాఫిక్ నూతన పోలీస్ స్టేషన్ ఆవరణలో అంబర్ పెట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ చెట్ల మొక్కలు నాటారు. నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్,...
Slider నిజామాబాద్

ఒకే ఒక గంట ప్రత్యేక కార్యక్రమం…. ఈ హరిత హారం

Satyam NEWS
హరిత హారం ఎందుకు? ఎందుకేమిటి అయినా ఇదేం ప్రశ్న… తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు రాబోయే తరాలకు స్వచ్ఛమైన గాలిని, నీటిని అందచేయడానికి చేసే ప్రయత్నం. మొక్కలు పెంచితే పర్యావరణం...
Slider నల్గొండ

మొక్కల సంరక్షణ మనందరం బాధ్యతగా స్వీకరించాలి

Satyam NEWS
మొక్కలు నాటడాన్ని ప్రతి పౌరుడు  బాధ్యత స్వీకరించాలని మున్సిపల్ కౌన్సిలర్ దొంగరి మంగమ్మ అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో బుధవారం శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి జన్మదిన సందర్భంగా సందర్భంగా 5వ,...
Slider ఖమ్మం

పర్యావరణ పరిరక్షణ భావితరాలకు కానుక

Satyam NEWS
పర్యావరణ పరిరక్షణ భావితరాలకు కానుక అని  ఇల్లందు ఎమ్మెల్యే  బానోత్ హరిప్రియ  వెల్లడించారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని శనివారం కామే పల్లి  మండలంలోని పండితాపురం నుండి   జోగు గూడెం...
Slider నల్గొండ

హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటిన శాసనసభ్యుడు

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం నేరేడుచర్ల మండలం రోళ్లవారి గూడెం గ్రామంలో బక్రీద్ పండుగ సందర్భంగా శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి బుధవారం ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు...
Slider ఆదిలాబాద్

ప్రజల భాగస్వామ్యంతో ఒక్క రోజు 10 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం

Satyam NEWS
భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం చేపట్టిన తెలంగాణకు హరితహారంలో భాగంగా 4వ విడత కార్యక్రమం ఈ నెల 1 నుండి 10వ తేదీ వరకు కొనసాగుతున్నది. ఈ సందర్భంగా 10వ...
Slider మహబూబ్ నగర్

పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత

Satyam NEWS
పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని ఇందుకోసం అందరూ మొక్కలు నాటాలని జిల్లా  ఎస్పీ. డాక్టర్ చేతన అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మంగళవారం నాడు  జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ గ్రౌండ్లో...
Slider మహబూబ్ నగర్

పచ్చదనం పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి

Satyam NEWS
మంగళ వారం జిల్లా కలెక్టర్ డి హరిచందన నారాయణపేట జిల్లా  నర్వ మండల కేంద్రం లో ఏర్పాటు చేసిన  పల్లె ప్రకృతి వనాన్ని  పరిశీలించారు. ప్రకృతి  వనం లో చెట్లను పరిశీలించి వాకింగ్ ట్రాక్...
Slider వరంగల్

పల్లె ప్రగతి: గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

Satyam NEWS
దేశానికి పల్లెలే పట్టుకొమ్మలని ములుగు ఎంపీపీ గండ్ర కోట శ్రీదేవి సుధీర్ అన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకునే ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె ప్రగతి, హరిత హారం కార్యక్రమాలను అమలు చేస్తున్నారని ఆమె అన్నారు....
Slider రంగారెడ్డి

రాష్ట్రంలో 33 శాతం గ్రీనరీ లక్ష్యాన్ని సాధిద్దాం: మంత్రి కేటీఆర్​

Satyam NEWS
రాష్ట్రంలో 33 శాతం గ్రీనరీ సాధించాలన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్​ రావు సంకల్పాన్ని ఆచరణరూపం దాల్చేందుకు రాష్ట్ర ప్రజానీకం ముందుకు రావాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు పిలుపునిచ్చారు. హైదరాబాద్​ మెట్రోపాలిటన్​ డెవలప్​...