బ్యాంకర్లు నిర్దేశించిన విధంగా రుణాలను మంజూరు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ మధుసూదన్ రాజు తెలిపారు. ఐడిఓసి కార్యాలయంలో జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా...
ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం గుబ్బగుర్తి గ్రామంలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడిఓసి లోని సమావేశ మందిరంలో గుబ్బగుర్తి గ్రామంలో ఫ్యాక్టరీ ఏర్పాటుకు...
మొక్కల తోనే మానవ మనుగడ అని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. పద్మశ్రీ వనజీవి రామయ్య, జిల్లా కలెక్టర్ ను ఐడిఓసి లోని కలెక్టర్ ఛాంబర్ లో కలిసి, సుమారు 20 కిలోల...
గ్రీవెన్స్ డే దరఖాస్తులకు ప్రాధాన్యత నిచ్చి, త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. ‘‘గ్రీవెన్స్ డే’’ ను పురస్కరించుకుని ఐడిఓసి లోని సమావేశ మందిరంలో కలెక్టర్ ప్రజల నుండి అర్జీలను...
గణాంక దర్శిని 2021-22 పుస్తకాన్ని కలెక్టర్ వి.పి.గౌతమ్ ఐడిఓసి సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సామాజిక, ఆర్థిక ప్రణాళిక విధాన,రూపకల్పనలో ముఖ్యమైనదన్నారు. రోజువారరి జీవితంలో వాడకం, విధానాలు రూపొందించడంలో గణాంకాలుదోహదపడతాయన్నారు....
దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుటకు పటిష్ట కార్యాచరణ చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడిఓసి లోని కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన...
రెవిన్యూ, అటవీ భూ సమస్యల పరిష్కారానికి ఇరు శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ అన్నారు. ఐడిఓసి సమావేశ మందిరంలో రెవెన్యూ, అటవీ శాఖ అధికారులతో రెవెన్యూ, అసైన్మెంట్, సి.ఎల్.ఏ భూసమస్యలపై...
ధాన్యం, మొక్కజొన్న సేకరణలో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడిఓసి లోని కాన్ఫరెన్స్ హాల్లో అధికారులు, మిల్లర్లు, ట్రాన్స్పోర్టర్లతో, కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,...
ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఇంటర్, పదో తరగతి ఫలితాలలో అత్యున్నత మార్కులు సాధించి టాపర్లుగా నిలిచిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అభినందించారు. ఐడిఓసి లోని సమావేశ మందిరంలో జిల్లాలోని గురుకులాలలో...
మన ఊరు మనబడి పనులలో నిర్లక్ష్యం వహించి పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తప్పవని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ హెచ్చరించారు. ఐడిఓసి సమావేశపు హాలులో పాల్వంచ మండలంలోని మన ఊరు...