ప్రజా రాజధాని అమరావతిలో చంద్రబాబు నాయుడు ఇన్ సైడర్ కు పాల్పడ్డారని ఆరోపించిన వారు ఇప్పుడు సమాధానం చెప్పాలని గుంటూరు జిల్లా నరసరావుపేట టీడీపీ ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవింద బాబు డిమాండ్...
అమరావతిని రాజధానిగా నిర్ణయించడంలో కుట్రకోణం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా చేసిన ఆరోపణలను ఎంతో మంది ప్రజలు నమ్మారు. కమ్మ కులానికి చెందిన వారు అక్కడ భూములు పెద్ద ఎత్తున కొనుగోలు...
ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు వీగిపోయాయి. ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలతో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. రాష్ట్ర హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా.. దీనిపై...
రోజులు మారిపోయినాయని సంతోష పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో పెను దెబ్బ తగిలింది. అమరావతి రాజధాని భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ సీఐడీ పెట్టిన కేసులను హైకోర్టు కొట్టివేసింది. కిలారు రాజేష్తో పాటు మరికొంత...
రాజధాని అమరావతి భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని మొదటి నుంచి చెబుతున్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విస్తృత అధికారాలతో ప్రత్యేక సెట్ ఏర్పాటు చేసింది. ఐపీఎస్ అధికారి కొల్లి...