39.2 C
Hyderabad
May 4, 2024 19: 16 PM

Tag : Kurnool District

Slider కర్నూలు

భార్యను చంపి పరారైపోయిన భర్త

Satyam NEWS
కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో ఘోరం జరిగింది. భార్యను వేధింపులకు గురిచేస్తూ చీర కొంగుతో గొంతుకును బిగించిన భర్త ఆమెను చంపేశాడు. ఆస్పరి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగిన ఈ సంఘటనపై మృతురాలి...
Slider కర్నూలు

భారీగా కర్ణాటక మద్యం స్వాధీనం

Satyam NEWS
కర్నూలు శివారులోని పంచ లింగాల అంతరాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద భారీ మొత్తంలో కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టుబడింది. సోమవారము రాత్రి A E S భరత్ నాయక్ ఆధ్వర్యంలో సి...
Slider కర్నూలు

హైకోర్టు న్యాయవాది ఆవుల వెంక‌టేశ్వ‌ర్లు దారుణ హ‌త్య‌

Satyam NEWS
కర్నూలు జిల్లాకు చెందిన, హైకోర్టు న్యాయవాది ఆవుల వెంక‌టేశ్వ‌ర్లును ఎవరో దారుణంగా హత్య చేశారు. కర్నూలు నగర శివారులోని సఫా ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర వెంకటేశ్వర్లు మృత దేహాన్ని పోలీసులు గుర్తించడం తో ఈ...
Slider కర్నూలు

దళిత ద్రోహి జగన్: టిడిపి అధికార ప్రతినిధి

Satyam NEWS
గత మూడు సంవత్సరాలుగా జగన్ ప్రభుత్వం దళితులకు ద్రోహం చేస్తుందని, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పేరు మీద ఉన్న దాదాపు 45 వేల 687 కోట్ల రూపాయలు జగన్ ప్రభుత్వం పక్కదారి పట్టించిందని...
Slider కర్నూలు

కన్నడ భక్తులతో నిండిన శ్రీశైల మహాక్షేత్రం

Satyam NEWS
శ్రీశైల మహా క్షేత్రానికి కన్నడ భక్తులు పోటెత్తారు. ఉగాది ఉత్సవాలకు ముందే కన్నడిగులతో దేవస్థానం కిటకిటలాడుతున్నది. గత రెండు సంవత్సరాలు కరోనా మహమ్మారి నేపథ్యంలో కర్నాటక నుంచి భక్తులు రాలేకపోయారు. సంవత్సరం కరోనా మహమ్మారి...
Slider కర్నూలు

ప్రయివేటు ట్రావెల్స్ బస్సులో రూ.5 కోట్ల బంగారం స్మగ్లింగ్

Satyam NEWS
కర్నూలు పట్టణ శివారులోని పంచాలింగాల అంతరాష్ట్ర సరిహద్దు లోని SEB చెక్ పోస్ట్ వద్ద ఆదివారం తెల్లవారుజామున భారీ ఎత్తున స్మగ్లింగ్ బంగారం పట్టుబడింది. SEB సి ఐ మంజుల, యస్ ఐ  ప్రవీణ్...
Slider కర్నూలు

కర్నూలు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

Satyam NEWS
కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గ పరిధిలోని వీకర్ సెక్షన్ కాలనీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సుందరయ్య పార్క్ లో నిల్వ ఉంచిన త్రాగు నీటి నల్ల పైపు లకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు...
Slider కర్నూలు

రోడ్ వైడనింగ్ పేరుతో దోపిడి చేస్తున్న వైసీపీ నేతలు

Satyam NEWS
కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ లో రోడ్ వైడనింగ్  పేరుతో ప్రజలను వై.సి.పి నాయకులు లూటీ చేస్తున్నారని మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ ఆరోపించారు. ప్రజలకు నష్టపరిహారం చెల్లించకుండా కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని...
Slider కర్నూలు

మానవ హక్కుల కమిషన్ కార్యాలయంలో పతాకావిష్కరణ

Satyam NEWS
కర్నూలు లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయంలో జస్టిస్ మాంధాత సీతారామ మూర్తి గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ మాంధాత సీతారామ మూర్తి మానవ హక్కుల...
Slider కర్నూలు

పత్తికొండలో 26 నాటు బాంబులు స్వాధీనం

Satyam NEWS
కర్నూలు జిల్లా పత్తికొండలో ఓ ఇంట్లో 26 నాటు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫ్యాక్షన్ జోన్ , స్పెషల్ బ్రాంచ్ పోలీసుల ఆధ్వర్యంలో అనుమానితుల ఇళ్లలో తనిఖీలు చేస్తుండగా బాంబులు లభ్యం అయ్యాయి....