కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా నిరుపేదలు, వలసకూలీలు ఆకలి తో అలమటించకూడదనే ఉద్దేశ్యం తో ప్రతిరోజూ నేషనల్ హైవే పై వెళ్తున్న వలసకూలీలకు, నిరుపేదలకు ఆహర పొట్లాలు అందిస్తున్నామని PYL రాష్ట్ర...
బిచ్కుంద మండల కేంద్రంలో పారిశుద్ధ్య కార్మికులకు నిరాశ్రయులకు నిరుపేదలకు యాచకులకు ప్రతి రోజు అన్నదాన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గురువారం బిచ్కుంద ఉపసర్పంచ్ నాగరాజు తన వంతు సహకారంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. గ్రామపంచాయతీ...
కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్నందున దేశ వ్యాప్త లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ తెలంగాణాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంట కొనుగోళ్ళకు ఏర్పాటు చేశామని నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి...
నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో కరోనా వైరస్ ప్రబల కుండా వ్యాధి నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్ డి ఓ,...
ఇద్దరూ మహిళా ఎమ్మెల్యేలే. అయితే ఎంత తేడా? ఒకామె రాళ్లపై నడిచివెళుతూ బరువులు మోస్తూ లాక్ డౌన్ బాధితులకు ఆహారం తీసుకుని వెళుతూ ఉన్నది. మరొకామె ప్రజలను నడి ఎండలో నిలబెట్టి వారి చేతుల్లో...
లాక్ డౌన్ సందర్భంగా భైంసా బెల్ తరోడా బడర్ చెక్ పోస్ట్ వద్ద నిర్మల్ జిల్లా ఎస్పీ సి. శశిధర్ రాజు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మీ ప్రాణలు...
కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసిన కరోన లాక్ డౌన్ ను విఘాతం కల్గిస్తు ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తున్న వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ...
కడప జిల్లా రాజంపేట పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ ప్రాంతంలో కరోనా విధులు నిర్వర్తిస్తున్న రాజంపేట డి.ఎస్.పి పోలీసు వాహన డ్రైవర్, ఏ ఆర్ కానిస్టేబుల్, చిలకల రాజా, హోంగార్డు ప్రసాద్, రక్షక్ విధులు నిర్వర్తిస్తున్న...
బిచ్కుంద మండల కేంద్రంలో సేవాభారతి ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు పదిహేను రోజులకు సరిపడా బియ్యం పప్పు కూరగాయలు తదితర నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ కరోనా లాక్...