సకాలంలో సీఎంఆర్ పూర్తి చేసే మిల్లర్లపై ఒత్తిడి తగ్గించే చర్యలు
ప్రభుత్వం మిల్లర్లకు కేటాయించిన ధాన్యంలో ఒక్క గింజను వదులుకోమని, ఒక్క రూపాయిని పోనివ్వమన్నారు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఈరోజు హైదరాబాద్ లోని తన నివాసంలో ఈ అంశంపై సమీక్షా సమావేశం...