దేశంలో ఎక్కడ లేని విధంగా న్యాయవాదుల సంక్షేమ నిధి ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి అండగా నిలిచారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బార్...
రహదారుల విస్తరణ, అభివృద్ధికి ప్రాధాన్యత నిచ్చి, సమగ్రాభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రూ. 700 లక్షల అంచనా వ్యయంతో ఖమ్మం-ఇల్లందు రోడ్డు కి.మీ. 6/9-8/2...
విద్యార్హతల ఆధారంగా వివిధ శాఖలకు కేటాయించిన గ్రామ రెవెన్యూ సహాయకులు (విఆర్ఏ) పేదలకు న్యాయం జరిగేలా బాధ్యతాయుతంగా విధులను నిర్వర్తించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. స్థానిక భక్త...
వృత్తిదారులకు ఆర్థికంగా చేయూతనివ్వడానికి వంద శాతం సబ్సిడీపై రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయలు అందిస్తున్నదని, ఇకపై నియోజకవర్గానికి 300 మందికి చొప్పున ప్రతి నెలా పంపిణీ చేయనున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ...
రాష్ట్రంలో పేదల రవాణా సౌకర్యన్ని మరింత పటిష్ట పరచి, మరింత మెరుగు చేసేందుకే టిఎస్ ఆర్టీసి ని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఅర్ చారిత్రత్మికమైన నిర్ణయం తీసుకున్నట్లు రవాణా శాఖ మంత్రి పువ్వాడ...
ఖమ్మం మున్నేరు వరద ముంపు బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు.నగరంలోని మున్నేరు ముంపు ప్రాంతాలైన వేంకటేశ్వర నగర్, పద్మావతి నగర్, బొక్కల గడ్డ, మోతీ...
భారీ వర్షాల నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో పరిస్థితులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలిoచి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. ప్రకృతి వైపరిత్యాలు అడ్డుకోలేం కానీ నష్టాన్ని నివారించగలం అంటూ...
ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం యావత్తు అప్రమత్తంగా ఉందని, పరిస్థితి పూర్తిగా అదుపులో ఉన్నందున ప్రజలు ఎలాంటి ఆందోళనకు లోనుకావద్దని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్...
ఖమ్మం నగర ప్రజల ఆహ్లాదం, ఆరోగ్యం కోసం లకారం ట్యాంక్ బండ్ లో మరో అద్భుతం ఆవిష్కరణ కాబోతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రెండు లకారం ట్యాంక్...
గోదావరి వరద ఉధృతిపై భద్రాచలం లో ఉన్నతాధికారులతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమీక్షలో జిల్లా కలెక్టర్ ప్రియాంక ఓల,నార్త్ జోన్...