38.2 C
Hyderabad
May 3, 2024 21: 19 PM

Tag : Murder Case

Slider జాతీయం

మన్సుఖ్ హిరేన్ హత్య కేసులో ప్రధాన నిందితుడు ప్రదీప్ శర్మ

Satyam NEWS
థానేకు చెందిన వ్యాపారవేత్త మన్సుఖ్ హిరేన్ దారుణ హత్య కేసులో మాజీ పోలీసు అధికారి ప్రదీప్ శర్మ ప్రధాన కుట్రదారుడని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) బుధవారం బాంబే హైకోర్టులో పేర్కొంది. NIA చార్జిషీట్...
Slider జాతీయం

సెక్స్ రాకెట్ గుట్టు దాచేందుకే బిజెపి నేత శ్వేతను హతమార్చిన భర్త

Satyam NEWS
ఉత్తర ప్రదేశ్ కు చెందిన బిజెపి నాయకురాలు, జిల్లా పంచాయతీ సభ్యురాలు శ్వేతా సింగ్ గౌర్ అనుమానాస్పద మృతికి కారణం ఆమె భర్తేనని తెలియడంతో పరారీలో ఉన్న అతడిని పోలీసులు అరెస్టు చేశారు. బందాలో...
Slider కర్నూలు

భార్యను చంపి పరారైపోయిన భర్త

Satyam NEWS
కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో ఘోరం జరిగింది. భార్యను వేధింపులకు గురిచేస్తూ చీర కొంగుతో గొంతుకును బిగించిన భర్త ఆమెను చంపేశాడు. ఆస్పరి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగిన ఈ సంఘటనపై మృతురాలి...
Slider ముఖ్యంశాలు

భువనగిరి జిల్లా లో మరో పరువు హత్య

Satyam NEWS
యాదాద్రి భువనగిరి జిల్లా లో దారుణం జరిగింది. పరువు కోసం ఒక మాజీ హోమ్ గార్డు ను దారుణంగా హత్య చేశారు. దీంతో భువనగిరి జిల్లాలో మరో పరువు హత్య నమోదైంది. రామకృష్ణ గౌడ్...
Slider ప్రకాశం

ప్రకాశం జిల్లాలో బైక్ మెకానిక్ దారుణ హత్య

Satyam NEWS
ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలంలో దారుణం జరిగింది. గొట్లగట్టు గ్రామంలో ఒక బైక్ మెకానిక్ ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా నరికి చంపారు. రక్తపు మాడుగులో అనుమానస్పద స్థితిలో ఈ...
Slider కర్నూలు

హైకోర్టు న్యాయవాది ఆవుల వెంక‌టేశ్వ‌ర్లు దారుణ హ‌త్య‌

Satyam NEWS
కర్నూలు జిల్లాకు చెందిన, హైకోర్టు న్యాయవాది ఆవుల వెంక‌టేశ్వ‌ర్లును ఎవరో దారుణంగా హత్య చేశారు. కర్నూలు నగర శివారులోని సఫా ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర వెంకటేశ్వర్లు మృత దేహాన్ని పోలీసులు గుర్తించడం తో ఈ...
Slider చిత్తూరు

హత్య కేసులో చిత్తూరు జిల్లా వైసీపీ నాయకుడు

Satyam NEWS
నేరాలు చేసేందుకు వైసీపీలోకి వెళుతున్నారో, వైసీపీలో ఉంటే నేరాలు చెయవచ్చు అనుకుంటున్నారో తెలియదు కానీ వైసీపీ నాయకుడు మరొకరు హత్య కేసులో నిందితుడుగా మారాడు. చిత్తూరు జిల్లాలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది....
Slider కడప

వివేకా హత్యకేసులో మళ్లీ విచారణ ప్రారంభించిన సీబీఐ

Satyam NEWS
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి, మాజీమంత్రి వివేకా హత్యకేసులో సీబీఐ విచారణ మళ్లీ ప్రారంభించింది. నెలరోజుల విరామం తర్వాత కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో అనుమానితులను సీబీఐ అధికారులు...
Slider కడప

మర్డర్ ప్లాన్ ఇచ్చిన పోలీసోడు: రాసలీలల కథకు ముగింపు

Satyam NEWS
మర్డర్ ప్లాన్ పోలీసులే చెబితే ఎలా ఉంటుంది? ఎలాంటి భయం లేకుండా మర్డర్ చేసేయవచ్చు కదా? అలానే అనుకుని ఒక మహిళను మర్డర్ చేసిన వారు ఇప్పుడు కటకటాలు లెక్కపెడుతున్నారు. కర్నూలు జిల్లా అవుకు...
Slider ముఖ్యంశాలు

వృద్ధ గొర్రెల కాపరి హత్య కేసు ఛేదించిన కొల్లాపూర్ సీఐ

Satyam NEWS
వృద్ధుడైన ఒక గొర్రెల కాపరి హత్య కేసును అతి తక్కువ సమయంలోనే నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ బి. వెంకట్ రెడ్డి ఛేదించారు. 5 వ తేదీ రాత్రి పెద్ద...