పదోతరగతి పరీక్షాపత్రాల మూల్యాంకనం ప్రారంభం
పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం గురువారం ప్రారంభమైంది. ఏర్పాట్లను నాగర్ కర్నూల్ జిల్లా పరిశీలకురాలు వెంకట్ నర్సమ్మ, జిల్లా విద్యాశాఖాధికారి పర్యవేక్షించారు. నాగర్ కర్నూల్ లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పదవ తరగతి...