27.7 C
Hyderabad
May 7, 2024 08: 35 AM

Tag : Nara Lokesh

Slider ప్రత్యేకం

ఊరూవాడా కదలి రాగా సత్యమేవ జయతే విజయవంతం

Satyam NEWS
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి 24 రోజులు కావస్తున్న నేపధ్యంలో గాంధీ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ సత్యమేవ జయతే కార్యక్రమాన్ని నిర్వహించింది. రాజమండ్రి సెంట్రల్ జైలులో తెలుగుదేశం పార్టీ...
Slider సంపాదకీయం

‘దేశం’ తో కలిసిన వారాహీ యాత్రతో జగన్ గుండె గుభేల్

Satyam NEWS
ప్రజల్లో బలంగా నాటుకుపోయిన ఒక పార్టీ శ్రేణులు,  కొత్తగా బలపడుతున్న మరో పార్టీ కేడర్‌ తో కలిసి అడుగులు వేయడం అంత సులువైనదేమీ కాదు. తమకు గుర్తింపు దక్కలేదని ఒక పార్టీ నేతలు, తమను...
Slider ముఖ్యంశాలు

జ‌గ‌న్‌ది ఫ్యాక్ష‌న్ క‌క్ష‌.. ధ‌ర్మ‌మే టిడిపికి ర‌క్ష‌

Bhavani
ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ రెడ్డి ఫ్యాక్ష‌న్ మ‌న‌స్త‌త్వంతో టిడిపిపై క‌క్ష సాధింపు రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతున్నార‌ని, ధ‌ర్మ‌మే టిడిపికి ర‌క్ష‌ణ‌గా నిలుస్తుంద‌ని టిడిపి నేత‌లు ధీమా వ్య‌క్తం చేశారు. ఢిల్లీ అశోకా రోడ్డు 50లోని...
Slider ప్రత్యేకం

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిసిన నారా లోకేష్

Satyam NEWS
రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని  టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, టిడిపి ఎంపిలు కేశినేని నాని, కనకమేడల రవీంద్ర, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు కలిశారు. కక్ష సాధింపులో...
Slider ప్రత్యేకం

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ14గా నారా లోకేష్

Satyam NEWS
జగన్ రెడ్డి ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీపై తన కక్ష తీరినట్లు లేదు. ఇప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు...
Slider ముఖ్యంశాలు

జైల్లో చంద్రబాబును చంపేందుకు ప్లాన్

Bhavani
చంద్రబాబును రాజమండ్రి జైల్లోనే చంపేందుకు ప్లాన్ చేస్తున్నారని నారా లోకేశ్ సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబకు హాని తలపెట్టేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయనే అనుమానాలు బలపడుతున్నాయన్నారు. ‘జైలులో విపరీతంగా దోమలు కుడుతున్నాయని చెప్పినా పట్టించుకోవడం...
Slider జాతీయం

రాజ్ ఘాట్ వద్ద టిడిపి ఎంపిల మౌనదీక్ష

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును తప్పుడు కేసులతో జైలుకు పంపడాన్ని నిరసిస్తూ దేశ రాజధాని డిల్లీలో టిడిపి నేతల నిరసనలు కొనసాగుతున్నాయి. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి...
Slider జాతీయం

తదుపరి వ్యూహంపై టీడీపీ ఎంపీల భేటీ

Satyam NEWS
కనీస ఆధారాలు లేకుండా చంద్రబాబు అరెస్ట్, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లేలా చేపట్టాల్సిన కార్యక్రమాల పై తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యలు నేడు ఢిల్లీలో చర్చించారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి...
Slider తూర్పుగోదావరి

జగన్ గుండెల్లో రాయి: టీడీపీ జనసేన పొత్తు ఖాయం

Satyam NEWS
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కలిసే వెళ్తాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్ లో చంద్రబాబునాయుడితో భేటీ అనంతరం ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో...
Slider ముఖ్యంశాలు

జగన్ నియంత పాలనపై కలిసి పోరాడుదాం

Satyam NEWS
సైకో జగన్ నియంత పాలనపై కలిసి పోరాడుదామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టు విషయాన్ని ప్రస్తావిస్తూ...