రిక్వెస్టు: ప్రభుత్వ చర్యలకు ప్రజలు సహకరించాలి
కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకునే చర్యలకు ప్రజలు సహకరించాలని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం రాంగోపాల్ పేట లోని నల్లగుట్ట కంటై న్మెంట్ ప్రాంతంలో...