40.2 C
Hyderabad
April 28, 2024 18: 15 PM

Tag : Nizamabad Dist

Slider నిజామాబాద్

యువతికి మద్యం తాగించి సామూహిక అత్యాచారం

Satyam NEWS
నిజామాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. నలుగురు యువకులు ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రి గదిలో మంగళవారం అర్ధరాత్రి ఈ దారుణం జరిగింది. గమనించిన సెక్యూరిటీ సిబ్బంది డయల్‌...
Slider నిజామాబాద్

పక్కింటికొచ్చి…. సొంతింటి కల నెరవేర్చి….

Satyam NEWS
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం జల్లా పల్లి ఫారంలో గురువారం బాన్సువాడ నియోజకవర్గ టీఆర్‌‌ఎస్ పార్టీ ఇంచార్జ్ పోచారం సురెంధర్ రెడ్డి గ్రామంలో నూతనంగా మంజూరైన 35 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి భూమి...
Slider నిజామాబాద్

నిండిన ప్రధాన కాలువ:పట్టించుకోని నీటి పారుదల అధికారులు

Satyam NEWS
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని  అన్నదమ్ముల చెరువు నుండి కమ్మరి చెరువుకు వెళ్లే ప్రధాన కాలువ   కాల్వ పక్కన ఉన్నవారు ఎక్కడికక్కడే  కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టడంతో  కాల్వ నుండి నీటి ప్రవాహం...
Slider నిజామాబాద్

అమరవీరులకు పోచారం భాస్కర్ రెడ్డి ఘన నివాళి

Satyam NEWS
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా  డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసారు. బాన్సువాడ పట్టణ కేంద్రంలోని తెరాస పార్టీ కార్యలయం వద్ద, ఎమ్మెల్యే క్యాంపు...
Slider నిజామాబాద్

మంజీర పై వంతెన పనులకు గ్రహణం వీడేనా

Satyam NEWS
స్పీకర్ ఆదేశాలు బేఖాతర్ చేస్తూ ఏళ్ల తరబడి కొనసాగుతున్నాయి ఈ వంతెన పనులు. కామారెడ్డి జిల్లా  మద్నూర్ మండలంలోని కుర్లా౦ గ్రామం నుండి బీర్కూర్ మండల కేంద్రానికి మంజీర నదిపై పది సంవత్సరాల క్రితం...
Slider నిజామాబాద్

దళిత కుటుంబంపై అధికార పార్టీ అమానుష దాడి

Satyam NEWS
సమాచార హక్కు చట్టాన్ని ఆశ్రయించిన దళిత యువకుడి కుటుంబం పై స్థానిక నాయకులు కక్ష సాధింపు ప్రారంభించారు. దాంతో ఆగలేదు నేరుగా దాడి చేసి వృద్ధ దంపతులను తీవ్రంగా గాయపరిచారు. కామారెడ్డి జిల్లా నసురలబాద్...
Slider నిజామాబాద్

మంత్రి ముందు మాజీ ఎమ్మెల్యే అనుచరుల నిరసన

Satyam NEWS
కామారెడ్డి జిల్లా సదాశివనగర్, తాడ్వాయి మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి...
Slider నిజామాబాద్

నిజాంసాగర్ సింగితం రిజర్వాయర్లలో రొయ్య పిల్లల విడుదల

Satyam NEWS
కామారెడ్డి జిల్లా  నిజాంసాగర్  మండలంలోని సింగితం నిజాంసాగర్  రిజర్వాయర్లలో సమీకృత మత్స్య అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బుధవారం జుక్కల్ శాసన సభ్యులు హనుమంత్ సిండే కామారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ దఫేదర్ శోభారాజు  రొయ్యలను...
Slider నిజామాబాద్

మామను చంపిన ఇల్లరికం అల్లుడు

Satyam NEWS
కన్న కొడుకులా చూసుకుంటాడని భావించి ఇల్లరికం తెచ్చుకున్న అల్లుడే మామ పాలిట కాలయముడయ్యాడు. అర్ధరాత్రి పడుకున్న సమయంలో మామ తలపై గొడ్డలితో బాది హత్యకు పాల్పడ్డాడు ఆ దుర్మార్గపు అల్లుడు. తెల్లారేసరికి ఈ ఘటన...
నిజామాబాద్

పుల్కాలు పెద్ద చెరువుకు బుంగ

Satyam NEWS
బిచ్కుంద  మండలంలోని పుల్కల్ గ్రామంలో గల పెద్ద చెరువుకు బుంగ పడడంతో మత్స్యకారులు గమనించి గ్రామ పెద్దలకు సమాచారం ఇచ్చారు. దీంతో మండల ఉపాధ్యక్షులు రాజు పటేల్ నీటిపారుదల శాఖ అధికారి చందుకు సమాచారం...