28.7 C
Hyderabad
April 28, 2024 09: 04 AM

Tag : Prime Minister Narendra Modi

Slider ప్రత్యేకం

ప్రతి ఇల్లు కుటీర పరిశ్రమగా రూపొందాలి

Satyam NEWS
గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇల్లు కుటీర పరిశ్రమగా వెలిసిల్లాలనేదే ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ఉద్దేశం అని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా...
Slider జాతీయం

పేదరికం లేని భారత దేశం మన స్వప్నం

Satyam NEWS
పేదరికం లేని, మధ్యతరగతి కూడా సంపదతో ఉండే భారతదేశాన్ని మనం తయారు చేయాలని భారత రాష్ట్రపతి ద్రౌప‌ది ముర్ము అన్నారు. నేడు ప్రారంభమైన పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలలో రాష్ట్రపతి ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి ప్రసంగించారు....
Slider హైదరాబాద్

సిబిఐటి లో పరీక్షా పే చర్చ 2023

Satyam NEWS
భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు నిర్వహించిన పరీక్షా పె చర్చా 2023 కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా సిబిఐటి  మొదటి సంవత్సరం విద్యార్థులకు చూపించారు. విద్యార్థులు ఈ  కార్యక్రమం ద్వారా  పరీక్షలకు సన్నద్ధత,...
Slider జాతీయం

Chargesheet: కొందరి కోసమే పని చేస్తున్న మోదీ

Satyam NEWS
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ శనివారం ‘ఛార్జ్ షీట్’ విడుదల చేసింది. ప్రతిపక్ష పార్టీ బిజెపిని ‘అవినీతి జుమ్లా పార్టీ’గా అభివర్ణించింది. ‘కొందరికి మద్దతు, తనను తాను అభివృద్ధి చేయడం, అందరికీ ద్రోహం’...
Slider జాతీయం

రామా, యూపీలో why not 80?

Satyam NEWS
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ ఎన్నో రికార్డులు సృష్టించింది. 2014, 2019లో కేంద్రంలో పూర్తి మెజారిటీతో కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా, యూపీ, ఉత్తరాఖండ్, గుజరాత్‌లలో నిరంతరం కొత్త రికార్డులు సృష్టిస్తోంది....
Slider ముఖ్యంశాలు

బండి సంజయ్ పై ప్రధాని ప్రశంసల జల్లు

Satyam NEWS
రాబోయే ఎన్నికలలో తెలంగాణాలో అధికారం భాజపా దే అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫై ప్రధాని మోడీ ప్రశంసల జల్లు కురిపించారు. ఢిల్లీ లో జరిగిన...
Slider విశాఖపట్నం

తెలుగు రాష్ట్రాల మధ్య పరుగులు పెట్టనున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్

Satyam NEWS
రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మధ్య వేగవంతమైన కనెక్టివిటీని అందిస్తూ  తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 15 జనవరి 2023 న సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వరకు నడపబడుతుంది. ఈ రైలు...
Slider జాతీయం

కేంద్ర నిర్ణయం ఉపసంహరణ: జైనుల పుణ్యక్షేత్రం యధాతధం

Satyam NEWS
జైనులకు అత్యంత పవిత్ర పుణ్య క్షేత్రమైన జార్ఖండ్ లోని ‘శ్రీ సమ్మేద్ శిఖర్’ను పర్యాటక ప్రాంతంగా చేయాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జైన...
Slider జాతీయం

కీలక నిర్ణయాలు తీసుకున్న మోదీ మంత్రివర్గం

Satyam NEWS
బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌కు నేడు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అనురాగ్...
Slider ప్రత్యేకం

రాజకీయ నామ సంవత్సరం

Satyam NEWS
కొత్త సంవత్సరం వచ్చేసింది. పండగల సీజన్ కూడా నడుస్తోంది. ఇది ఇలా ఉండగా దేశ వ్యాప్తంగా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కొత్త పార్టీలు,కొత్త పొత్తులు, నేతల్లో కొత్త ఆశలు పుట్టుకొస్తున్నాయి. ఈ కోలాహలం తెలుగు రాష్ట్రాల్లోనూ...