గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇల్లు కుటీర పరిశ్రమగా వెలిసిల్లాలనేదే ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ఉద్దేశం అని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా...
పేదరికం లేని, మధ్యతరగతి కూడా సంపదతో ఉండే భారతదేశాన్ని మనం తయారు చేయాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. నేడు ప్రారంభమైన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు....
భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు నిర్వహించిన పరీక్షా పె చర్చా 2023 కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా సిబిఐటి మొదటి సంవత్సరం విద్యార్థులకు చూపించారు. విద్యార్థులు ఈ కార్యక్రమం ద్వారా పరీక్షలకు సన్నద్ధత,...
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ శనివారం ‘ఛార్జ్ షీట్’ విడుదల చేసింది. ప్రతిపక్ష పార్టీ బిజెపిని ‘అవినీతి జుమ్లా పార్టీ’గా అభివర్ణించింది. ‘కొందరికి మద్దతు, తనను తాను అభివృద్ధి చేయడం, అందరికీ ద్రోహం’...
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ ఎన్నో రికార్డులు సృష్టించింది. 2014, 2019లో కేంద్రంలో పూర్తి మెజారిటీతో కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా, యూపీ, ఉత్తరాఖండ్, గుజరాత్లలో నిరంతరం కొత్త రికార్డులు సృష్టిస్తోంది....
రాబోయే ఎన్నికలలో తెలంగాణాలో అధికారం భాజపా దే అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫై ప్రధాని మోడీ ప్రశంసల జల్లు కురిపించారు. ఢిల్లీ లో జరిగిన...
రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మధ్య వేగవంతమైన కనెక్టివిటీని అందిస్తూ తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ 15 జనవరి 2023 న సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వరకు నడపబడుతుంది. ఈ రైలు...
జైనులకు అత్యంత పవిత్ర పుణ్య క్షేత్రమైన జార్ఖండ్ లోని ‘శ్రీ సమ్మేద్ శిఖర్’ను పర్యాటక ప్రాంతంగా చేయాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జైన...
బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్కు నేడు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అనురాగ్...
కొత్త సంవత్సరం వచ్చేసింది. పండగల సీజన్ కూడా నడుస్తోంది. ఇది ఇలా ఉండగా దేశ వ్యాప్తంగా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కొత్త పార్టీలు,కొత్త పొత్తులు, నేతల్లో కొత్త ఆశలు పుట్టుకొస్తున్నాయి. ఈ కోలాహలం తెలుగు రాష్ట్రాల్లోనూ...