ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కన్నుమూశారు. ఈ ఉదయం 8.16 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. ఆయనకు 82 ఏళ్లు. ములాయం సింగ్ గురుగ్రామ్లోని...
సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం ఆదివారం అకస్మాత్తుగా క్షీణించింది. చాలా రోజులుగా అనారోగ్య కారణాలతో ఆయన గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యాన్ని వైద్యులు...
లక్నోలోని లూలూ మాల్ యజమాని ఆర్ఎస్ఎస్ కు ఫండ్ రైజర్ గా ఉన్నారని సమాజ్వాదీ పార్టీ ముఖ్య నాయకుడు, రాంపూర్ ఎమ్మెల్యే ఆజం ఖాన్ అన్నారు. లక్నోలోని లూలూ మాల్ లో కొందరు ముస్లింలు...
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య సాధన గుప్తా గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. సమాజ్ వాది పార్టీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుండి సాధన గుప్తాకు నివాళులర్పించారు....
ఉత్తరప్రదేశ్లోని రాంపూర్, అజంగఢ్లలో జరిగిన లోక్సభ ఉపఎన్నికల్లో రెండు స్థానాలను బీజేపీ కైవసం చేసుకున్న నేపథ్యంలో బీజేపీ సరికొత్త వ్యూహాన్ని రచించింది. ఈ వ్యూహం ప్రకారం 2024లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో యూపీలోని మొత్తం...
సమాజ్వాదీ పార్టీ రాజ్యసభ అభ్యర్థుల పేర్లను దాదాపు ఖరారు చేసింది. అయితే అధికారిక సమాచారం మాత్రం ఇంకా వెలువడలేదు. సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ భార్య, మాజీ ఎంపీ డింపుల్ యాదవ్ను...
వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదులో శివలింగం లేదని సమాజ్ వాదీ పార్టీ ఎంపీ షఫీకర్ రెహ్మాన్ బుర్కే అన్నారు. 2024 లోక్సభ ఎన్నికలలో మతాన్ని పోలరైజ్ చేసేందుకు ఇలాంటి అంశాలు లేవనెత్తుతున్నారని ఆయన ఆరోపించారు. చరిత్రను...
ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో రోజుకోరకమైన నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్కు రాజీనామా చేసిన ఉత్తర ప్రదేశ్ మాజీ మంత్రి, OBC నాయకుడు దారా...
సమాజ్వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ తో భీమ్ ఆద్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ‘రావణ్’ భేటీ కావడంతో ఒక్క సారిగా ఉత్తర ప్రదేశ్లో రాజకీయ హై డ్రామా కొనసాగింది. అయితే యాదవ్ను కలిసిన...
అసెంబ్లీ ఎన్నికల ముందు ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్ర మాజీ కార్మిక శాఖ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య సమాజ్వాదీ పార్టీలో చేరిపోయారు. ఈ విషయాన్ని ఎస్పీ...