40.2 C
Hyderabad
May 5, 2024 16: 25 PM

Tag : Somu Veerraju

Slider అనంతపురం

సొంత ఆస్తులు పంచుతున్నావా? ప్రతిదానికీ నీ పేరెందుకు?

Satyam NEWS
కరోనా కారణంగా కాలేజీలు, స్కూళ్లూ, హాస్టళ్లు లేకపోయినా  జగన్ మోహన్ రెడ్డి వందల కోట్లు విద్యార్ధుల పేరుతో ఎవరికి పంచుతున్నారని బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి, నెహ్రూ యువకేంద్ర నేషనల్ వైస్ చైర్మన్ యస్.విష్ణువర్ధన్ రెడ్డి...
Slider ప్రత్యేకం

సోము వీర్రాజుకు రెండు నెలల పరీక్షా కాలం

Satyam NEWS
దక్షిణాది రాష్ట్రాలలో ఓట్ బ్యాంక్ ను పదిలం చేసుకుంటే తప్ప రాబోయే రోజుల్లో అధికారంలో కొనసాగలేమని తెలుసుకున్న బిజెపి అధిష్టానం ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలలో ఇప్పటికే ఆ దిశగా...
Slider కడప

మత మార్పుడులకు రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి అబ్బ జాగీరా

Satyam NEWS
ఏపీలో దేవాలయాల పరిరక్షణ పేరుతో బీజేపీ చేపట్టిన ఆలయాల సందర్శన కార్యక్రమం లో భాగంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు బృందం ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ స్వామి అలయంను సందర్శించారు. కడప...
Slider కృష్ణ

సాగు నీటి వినియోగంపై రాజకీయాలకు స్వస్తి పలకాలి

Satyam NEWS
రాష్ట్రంలో నీటి వనరులను ఉపయోగించుకుని నదుల అనుసంధానంతో వివాదం లేని భారీ, మధ్య, చిన్నతరహా ప్రాజెక్టులను నిర్మించాలనేది భారతీయ జనతా పార్టీ సంకల్పంగా భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో...
Slider ముఖ్యంశాలు

బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు చిలకం రామచంద్ర రెడ్డి మృతి బాధాకరం

Satyam NEWS
భారతీయ జనతా పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు చిలకం రామచంద్ర రెడ్డి అనారోగ్యంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరమపదించారు. ఆయన మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు...
Slider ముఖ్యంశాలు

నీటి వ‌న‌రుల వినియోగంపై అఖిల ప‌క్షం ఏర్పాటు చేయాలి

Satyam NEWS
రాష్ట్రంలో నీటి వ‌న‌రుల వినియోగంపై ప్ర‌భుత్వం నుంచీ ప‌క్కా స‌మాచారం రావ‌డం లేద‌ని దీనిపై త‌క్ష‌ణం అఖిల ప‌క్ష స‌మావేశం నిర్వ‌హించాల‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేసారు. జ‌న సంఘ్...
Slider విశాఖపట్నం

ప్రత్యేక హోదా వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు

Satyam NEWS
ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం ఉండదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న పోరాటం అంతా కూడా పొలిటికల్ డ్రామా అని ఆయన వ్యాఖ్యానించారు....
Slider తూర్పుగోదావరి

రైతాంగాన్ని దోచుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం

Satyam NEWS
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం  దోచుకుతినే ప్రభుత్వంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అభివర్ణించారు. పంటకొనుగోళ్లు, రవాణా, సంచులు, చెల్లింపుల్లో వ్యవసాయ, పౌరసరఫరా శాఖ అధికారులు, మంత్రులు అవినీతిలో భాగస్వాములై రైతులను దోచుకుతింటున్నారని...
Slider సంపాదకీయం

కమలానికి చెమట పట్టకుండా తిరుగుతున్న ఫ్యాను

Satyam NEWS
ప్రధాన ప్రతిపక్షం అయిన తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యత ఎలా తగ్గించాలి? మరీ ముఖ్యంగా తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రశ్నకు బిజెపి, వైసీపీలు భారీ కసరత్తే చేస్తున్నట్లుగా కనిపిస్తున్నది....
Slider సంపాదకీయం

కులాల రొష్టులో పడ్డ ఈ కమలం వికసించేనా?

Satyam NEWS
తెలుగుదేశం పార్టీని నాశనం చేస్తే కమలం వికసిస్తుందని భావించిన భారతీయ జనతా పార్టీ నాయకులకు స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు కొత్త పాఠం నేర్పి ఉండాలి. రాజకీయాలలో హత్యలు ఉండవు ఆత్మహత్యలే అనే బేసిక్...