ఈ నెల 20 వ తేదీన ఉదయం 11.00 గంటలకు తెలంగాణ భవన్ లో హైదరాబాద్ జిల్లాస్థాయి TRS పార్టీ సమావేశం నిర్వహించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల...
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం టీఆర్ఎస్ పార్టీ మండల మీడియా ఇంచార్జిగా పిఎసియాస్ చైర్మన్,తెలంగాణ రాష్ట్ర మలి ఉద్యమకారుడు కునూరు అశోక్ గౌడ్ ను నియమిస్తూ ములుగు టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,జడ్పీ చైర్...
మైనారిటీ ఓట్ల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చిల్లర రాజకీయాలు ఆపాలని టీఆర్ఎస్ పార్టీ నాయకుడు గోషామహల్ కు చెందిన గోవింద్ రాఠీ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన అనుచరులు హిందు మతాన్ని కించపర్చడం సహించలేక...
టీపీసీసీ అధ్యక్షుడు ఏ రేవంత్ రెడ్డి బీహార్ ఐఏఎస్ అధికారులకు తెలంగాణ లో ప్రాధాన్యత కల్పించడంపై వేసిన ప్రశ్నను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులే తప్పుడు వక్రీకరణ చేస్తున్నారని టీపీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్...
మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గ రామంతపూర్ డివిజన్ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు గంథం నాగేశ్వరరావు తన జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. తన జన్మదినం సందర్భంగా సీనియర్ నాయకుడు, రాజ్య సభ సభ్యుడు కె.కేశవరావు ఆశీస్సులను...
నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తి దారుల పరస్పర సహాయక సహకార యూనియన్ లిమిటెడ్ లో నాలుగు డైరెక్టర్లకు జరిగిన ఎన్నికల్లో అధికార టి ఆర్ యస్ పార్టీ విజయభేరీ మ్రోగించింది. రాజీ ఫార్ములా తో విపక్ష...
గులాబ్ తుఫాన్ కారణంగా డివిజన్లోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు అత్యవసర పరిస్థితులలో మాత్రమే బయటికి రావాలని కార్పోరేటర్ బొంతు శ్రీదేవి సూచించారు. రాత్రి కురిసిన భారీ వర్షాలకు డివిజన్లోని పలు కాలనీలు జలమయ...
రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయాలని టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేష్ రెడ్డి పిలుపునిచ్చారు. ఖమ్మం టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన మధిర...
కనీస వేతనం సవరించడంలో కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం,రాష్ట్రం లోని టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందాయని జిల్లా సి ఐ టి యు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్...