29.7 C
Hyderabad
May 4, 2024 03: 42 AM

Tag : Telugu Desham Party

Slider విజయనగరం

పెండింగ్ పనులపైనే నా దృష్టి…!

Satyam NEWS
తెలుగు యువత కార్యకర్త నుంచీ పార్టీలో ఉన్న నన్ను… అధ్యక్షుడు గుర్తించి ఎంపీ అభ్యర్ధిగా నిలబెట్టినందుకు తగిన రుణం తీర్చుకుంటానని టీడీపీ-జనసేన-బీజేపీ విజయనగరం ఎంపీ అభ్యర్ధి కే. అప్పలనాయుడు స్పష్ఠం చేశారు. పార్టీ కార్యాలయం...
Slider ప్రత్యేకం

పెన్షన్లు తక్షణమే పంపిణీ చేయండి

Satyam NEWS
రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఎన్నికల కోడ్ కారణంగా వాలంటీర్లతో పెన్షన్ల పంపిణీని నిలిపివేస్తూ నిన్న కేంద్ర ఎన్నికల...
Slider సంపాదకీయం

పొత్తు చెడగొట్టాలని చూస్తున్న కుక్కమూతి పిందెలు

Satyam NEWS
ఒక నిరంకుశ పాలకుడిపై నిరంతరాయంగా ఐదు సంవత్సరాల పాటు పోరాడటం అంటే మాటలు కాదు. మామూలు విషయం కూడా కాదు. మొదటి సంవత్సరం పాటు ఏ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఇంటి నుంచి...
Slider ముఖ్యంశాలు

రాష్ట్రంలో సైకో పాలన పోయే సమయం వచ్చింది

Satyam NEWS
రాష్ట్రంలో సైకో పాలన పోయే సమయం వచ్చిందని, మూడు పార్టీల ఉమ్మడి ప్రభుత్వం రాబోతోందని టీడీపీ పోలిట్ బ్యూరో స‌భ్య‌లు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు జోస్యం చెప్పారు .పార్టీ 42 వ...
Slider ప్రత్యేకం

నేనైతే ఎంపీ గానే పోటీ చేస్తాను: రఘురామ కృష్ణంరాజు

Satyam NEWS
రానున్న ఎన్నికల్లో  ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తాను అనుకోవడం లేదని, తానైతే  ఎంపీగానే పోటీ చేయాలని భావిస్తున్నట్లుగా కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఒక అసెంబ్లీ...
Slider పశ్చిమగోదావరి

ఏలూరులో మిత్రపక్షాల మధ్య విభేదాలకు తెర

Satyam NEWS
ఏలూరు నియోజకవర్గం లో  టి డి పి జనసేన పార్టీల మధ్య కొంతకాలం గా ఏర్పడిన అగాధానికి తెరపడింది. అసంతృప్తితో  రగిలిపోతున్న రెడ్డప్పలనాయుడు వర్గం  టి డి పి  బి జె పి  జనసేన...
Slider విశాఖపట్నం

ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కుయే ఆయుధం

Satyam NEWS
అరకు నియోజకవర్గంలో అరకు మండల అధ్యక్షుడు బాబురావు ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతన ఓటర్లతో సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా అరకు పార్లమెంట్ అధ్యక్షులు మాజీ మంత్రి కిడారి శ్రావణ్...
Slider ముఖ్యంశాలు

చంద్రబాబు తో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భేటీ

Satyam NEWS
తెదేపా అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌  భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ సమావేశం జరిగింది. మలివిడత అభ్యర్థుల ఎంపిక సహా వివిధ అంశాలపై దాదాపు గంటన్నర పాటు వీరిద్దరూ చర్చించారు....
Slider కృష్ణ

జగన్ రెడ్డిని ఓడిస్తేనే పంచాయితీలకు మనుగడ

Satyam NEWS
స్థానిక సంస్థల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా 2 నెలల్లో జరగబోయే రాష్ట్ర అసెంబ్లీ- పార్లమెంట్ ఎన్నికల్లో జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్...
Slider నెల్లూరు

టీడీపీలో చేరిన వైకాపా కీలక నేత వేమిరెడ్డి

Satyam NEWS
నెల్లూరు జిల్లాలో వైకాపా కీలక నేత వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి తెదేపాలో చేరారు. తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో వారిద్దరూ పసుపు కండువా కప్పుకొన్నారు. ఇటీవల వైకాపాకు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి...