29.7 C
Hyderabad
May 2, 2024 04: 48 AM

Tag : TRS Party

Slider జాతీయం

బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒక్కటే

Satyam NEWS
బిజెపి-టిఆర్‌ఎస్‌ పార్టీలు రెండూ కలిసే పని చేస్తున్నాయని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. పార్లమెంటులో ఏదైనా బిల్లు పెట్టినప్పుడల్లా టీఆర్ఎస్ పార్టీ వారు బీజేపీకి మద్దతు ఇచ్చేవారని ఆయన గుర్తు చేశారు. అయితే...
Slider వరంగల్

సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయండి

Bhavani
మునుగోడు ఉప ఎన్నిక‌ల నేప‌థ్యంలో చండూరులో రేపు జ‌ర‌గ‌నున్న సీఎం కేసీఆర్ బహిరంగ స‌భ‌ను విజ‌య‌వంతం చేయాల‌ని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు....
Slider హైదరాబాద్

ఎర్రగొళ్ల మల్లేష్ యాదవ్ కు ఘన సత్కారం

Bhavani
టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రగొళ్ల మల్లేష్ యాదవ్ కు కొమురవెల్లి మల్లన్న దేవస్థానము బోర్డు మెంబర్ గా నియమితులైన సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బండారి లక్ష్మారెడ్డి మల్లేష్ యాదవ్ ను...
Slider ప్రత్యేకం

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పోలీసులకు ఎదురుదెబ్బ

Satyam NEWS
టిఆర్ఎస్ ఎమ్మెల్యే ల కొనుగోలు కేసులో కీలక పరిణామం సంభవించింది. నిందితులను రిమాండ్ చేయాలని పోలీసులు చేసిన వినితిని ఏసీబీ న్యాయమూర్తి తిరస్కరించారు. లంచం ఇచ్చారనే ఆరోపణలు చేసినందున లంచంగా ఇచ్చిన డబ్బులు ఏవీ...
Slider ప్రత్యేకం

లోకల్.. నాన్ లోకల్ వార్

Murali Krishna
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక హాట్ టాపిక్ గా ఉంటోంది. ఏ నలుగురు కలిసినా మునుగోడు పైనే చర్చ జరుగుతోంది. ఎవరు గెలుస్తారు? ఓటుకు ఎంతిస్తున్నారు? ఎవరి సత్తా ఎంత? ఏ...
Slider మహబూబ్ నగర్

ప్రచార యావలో పాలకవర్గం… గోసపడుతున్న జనం

Satyam NEWS
మునుగోడు ప్రచారంపై పాలకవర్గానికి ఉన్న మోజు, వరద, బురద గోసతో కల్వకుర్తి నియోజకవర్గం తల్లడిల్లుతుందని తెలియదా? ప్రజల కష్ట నష్టాలు పట్టవా అని కొందరు నాయకులు సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ప్రశ్నిస్తున్నారు. మునుగోడు...
Slider మహబూబ్ నగర్

మాజీ మంత్రి జూపల్లి పార్టీ మార్పునకు రంగం సిద్ధం

Satyam NEWS
మాజీ మంత్రి తోపాటు మరి కొంత మంది ఉద్యమ నేతలు కూడా గుడ్ బై ఉమ్మడి పాలమూరు జిల్లా టిఆర్ఎస్ పార్టీలో ప్రకంపనాలు మొదలైనట్లు కనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమ నేతలు పార్టీ విడుతున్నరనే విషయం...
Slider నల్గొండ

మునుగోడు కేసీఆర్ పార్టీ అభ్యర్ధిగా కూసుకుంట్ల

Satyam NEWS
మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఉద్యమకారుడిగా పార్టీ ఆవిర్భావ కాలం నుంచి కొనసాగుతూ క్షేత్రస్థాయిలో...
Slider రంగారెడ్డి

దేశ అభివృద్ధి బిఅర్ఎస్  తోనే సాధ్యం

Satyam NEWS
దేశ అభి వృద్ది బీఆర్ఎస్ తోనే సాధ్యం మవుతొందని చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ అన్నారు.  బుధవారం టిఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించిన సందర్భంగా ప్రకటనకు మద్దతుగా ...
Slider సంపాదకీయం

‘‘ఢిల్లీ లిక్కర్’’ పుట్టలో నుంచి ఏ పాము బయటికొస్తుందో..?

Satyam NEWS
తీగ లాగితే డొంకంతా కదిలినట్లు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఎప్పుడైనా ఏ క్షణాన అయినా ‘‘పెద్దల’’ పేర్లు బయట పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించిన వారు తెలంగణ...