బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒక్కటే
బిజెపి-టిఆర్ఎస్ పార్టీలు రెండూ కలిసే పని చేస్తున్నాయని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. పార్లమెంటులో ఏదైనా బిల్లు పెట్టినప్పుడల్లా టీఆర్ఎస్ పార్టీ వారు బీజేపీకి మద్దతు ఇచ్చేవారని ఆయన గుర్తు చేశారు. అయితే...