రాజశ్యామల మాతకు జగన్ ప్రత్యేక పూజలు
విశాఖ శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాల్లో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రాజశ్యామల మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజ శ్యామల యాగం విశిష్టతను స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి...