29.2 C
Hyderabad
May 10, 2024 23: 47 PM

Tag : west godavari district

Slider పశ్చిమగోదావరి

జూన్ 4న ప్రధాని మోడీ భీమవరం రాక

Satyam NEWS
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్రమోడీ జులై 4న ఆంధ్రప్రదేశ్‌ రానున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరిగే కార్యక్రమంలో ప్రధాని...
Slider పశ్చిమగోదావరి

ఆదరణ పనిముట్లు… అమ్ముకున్నారు… వదిలేశారు..

Satyam NEWS
ఏ గ్రహణం పట్టిందో కానీ ఏలూరు జిల్లా దెందులూరు మార్కెట్ యార్డ్ లో ఆదరణ పనిముట్లు తుప్పు పట్టిపోతున్నాయి. రాజుల సొమ్ము రాళ్ళ పాలు అన్నట్లు ఇక్కడ లబ్ధిదారులకు అందచేయాల్సిన పనిముట్లు తుప్పు పాలు...
Slider పశ్చిమగోదావరి

ప్రజలకు చేరువ అవుతున్న సంచార వైద్య సేవ

Satyam NEWS
ఏలూరు జిల్లా పెదవేగి మండలం రామసింగవరంలో 104 వైద్య శిబిరం జరిగింది. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంచార వైద్య సేవ (104)పధకం ప్రజలకు మరింత చేరువ అవుతుంది. అందుకు నిదర్శనమే...
Slider పశ్చిమగోదావరి

చేసిన అప్పులో 48 వేల కోట్లు ఎవరి జేబుల్లోకి పోయాయి?

Satyam NEWS
రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పుల్లో 48 వేల కోట్లు ఎవరి జేబుల్లోకి పోయాయో చెప్పాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం నెక్కలం గొల్లగుడెం...
Slider పశ్చిమగోదావరి

వంటరి మహిళను మోసం చేసిన వ్యక్తి అరెస్టు

Satyam NEWS
భర్త నుంచి దూరంగా ఉంటున్న ఒక మహిళపై వలపు వల విసిరాడు ఒక వ్యక్తి. అది నిజమని నమ్మిన ఆమె అతడికి లొంగిపోవడంతో గర్భం దాల్చింది. తీరా చూస్తే అతడు మాయగాడని తెలుసుకుని పోలీసుసులకు...
Slider పశ్చిమగోదావరి

పోరస్ రసాయన పరిశ్రమలో ప్రమాదం: ఆరుగురి మృతి

Satyam NEWS
ఏలూరు జిల్లా మసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్‌ రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో ఆరుగురు మరణించారు. మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోరస్‌ పరిశ్రమలో బుధవారం రాత్రి 10 గంటల సమయంలో భారీ...
Slider పశ్చిమగోదావరి

ద్వారకా తిరుమల వేదపాఠశాల విద్యార్ధులకు సర్టిఫికెట్లు అందచేత

Satyam NEWS
పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వారి అనుబంధ సంస్థ అయిన శ్రీ వెంకటేశ్వర వైఖానస ఆగమ పాఠశాల వేద పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న వారికి నేడు ధృవపత్రాలను...
Slider పశ్చిమగోదావరి

వైభవంగా రామసింగవరం కొండాలమ్మ దేవత ఉత్సవం

Satyam NEWS
ఉగాది ఇది తెలుగు సంవత్సరం లో ప్రారంభమయ్యే  తెలుగు ప్రజల తొలి పండుగ. పశ్చిమగోదావరిజిల్లా పెదవేగి మండలం రామసింగవరం గ్రామం లో ఎన్నో ఏళ్ల క్రితం గ్రామ అడవి లో ఉగాది రోజున వెలసిన...
Slider పశ్చిమగోదావరి

అసలే అధికార పార్టీ… అందులోనూ రౌడీ షీటర్…

Satyam NEWS
అసలే అధికార పార్టీ… అందులోనూ రౌడీ షీటర్… మరింకేం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరంలో ఒక రౌడీ షీటర్ రెచ్చిపోయాడు. ఒక ట్రావెల్స్ ఆఫీస్ పై అనుచరులతో దాడి చేశాడు. ఆలస్యంగా వెళ్లి కూడా...
Slider పశ్చిమగోదావరి

జర్నలిస్టుల సంక్షేమానికి ప్రధమ ప్రాధాన్యం

Satyam NEWS
జర్నలిస్ట్ సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని నిడదవోలు ఎమ్మెల్యేజి.శ్రీనివాస్ నాయుడు హామీ ఇచ్చారు. నిడదవోలు రంగా సుబ్బారావు, సత్యవతి కాపు కల్యాణ మండపంలో నిడదవోలు వర్కింగ్ జర్నలిస్టుల నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం...