నీట్, ఐఐటీ -జేఈఈ ఔత్సహిక విద్యార్థుల సందేహాల నివృత్తి, విద్యా సంబంధిత సమగ్ర సమాచారం అందించేందుకు యల్ హెచ్ యల్ కంచన ఫౌండేషన్, ఐఐటీ -జేఈఈ, నీట్ ఫోరం ఆధ్వర్యంలో లో హెల్ప్ లైన్...
ఏపీలో ప్రఖ్యాతి గాంచిన సుదీర్ఘ చరిత్ర కలిగిన రామతీర్ధం దేవస్థానం కొండపై అపచారం జరిగింది.కొండపై ఎన్నో ఏళ్ల కిందట ప్రతిష్టింపబడిన విగ్రహం ద్వంసం జరిగింది. కొండపై కొలువున్న రాముని విగ్రహం ద్వంసానికి గురైంది. ఉదయాన్నే...
కుక్కలు పందులు పెంచుతున్నారా? అయితే మీకు పిడుగులాంటి వార్త ఇది. రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంగళవారం ఒక విచిత్రమైన జీవో విడుదల చేసింది. ఇక నుంచి కుక్కలు, పందులకు లైసెన్స్ లు...
శ్రీశైలం మహాక్షేత్రంలోని కాకతీయ కమ్మ సత్రం అన్నదాన మందిరంలో ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో అన్నదాన సత్రంలో పని చేస్తున్న బొడ్డు శ్రీను అక్కడికక్కడే మరణించాడు. మద్యం మత్తులో అక్కడి సిబ్బందితో యాత్రీకులు ఘర్షణకు...
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో సోమవారం రాత్రి ఇసుక లారీ ఢీకొని విజయ్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో ఆగ్రహించిన స్థానికులు లారీని తగులబెట్టారు. అంతే కాకుండా పలు లారీలను కూడా...
సిద్దేశ్వరంలో జరిగే పశువుల జాతరలో ప్రదర్శించేందుకు కృష్ణానదిలో ప్రమాదకర పరిస్థితుల్లో పశువులను తరలిస్తున్న 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ప్రాంతంలోని సోమశిల నుంచి సిద్దేశ్వరం వెళ్లేందుకు రోడ్డు...
నూతన సంవత్సర కానుకగా రాష్ట్రంలోని అన్నిరకాల ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచాలని, ఉద్యోగ విరమణ వయస్సును పెంచాలని, అన్నిశాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాంట్...
రెండు ప్రసిద్ధమైన జంటలు వందేళ్ల క్రితం వరకూ తెలుగువారిని పద్య ప్రవాహ ఝరిలో మునకలు వేయించాయి. సమ్మోహన సరస్వతీ స్వరూపంతో ఈ రెండు జంటలు ఎన్ని వేలమంది పద్యకవులను ప్రభావితం చేశాయో చెప్పలేం. ఈ...
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో 52 వేల ఎకరాల ఆయకట్టు పారుదలతో ఉన్న భూములకు ఉప ఎన్నికల హామీ ప్రకారం పాత లిఫ్టుల ఆధునికరణకు, MB కెనాల్ కొత్త లిఫ్టులకు నిధులు మంజూరు...
సరైన అనుమతులు లేకుండా క్లినిక్లు, ఆసుపత్రులను నడిపితే కఠిన చర్యలు తప్పవని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మల్లిఖార్జునరావు హెచ్చరించారు. మంగళవారం మేడ్చల్ జిల్లా మండల కేంద్రం కీసరలో జిల్లా వైద్య...