29.7 C
Hyderabad
May 2, 2024 06: 16 AM

Author : Satyam NEWS

29104 Posts - 23 Comments
Slider ముఖ్యంశాలు

నీట్, ఐఐటీ-జేఈఈ ఫోరం హెల్ప్ లైన్ @ 90525 16661

Satyam NEWS
నీట్, ఐఐటీ -జేఈఈ ఔత్సహిక విద్యార్థుల సందేహాల నివృత్తి, విద్యా సంబంధిత సమగ్ర సమాచారం అందించేందుకు యల్ హెచ్ యల్ కంచన ఫౌండేషన్, ఐఐటీ -జేఈఈ, నీట్  ఫోరం ఆధ్వర్యంలో లో  హెల్ప్ లైన్...
Slider విజయనగరం

రామతీర్థం కొండపై రాముని విగ్రహం ధ్వంసం..!

Satyam NEWS
ఏపీలో ప్రఖ్యాతి గాంచిన సుదీర్ఘ చరిత్ర కలిగిన రామతీర్ధం దేవస్థానం కొండపై అపచారం జరిగింది.కొండపై ఎన్నో ఏళ్ల కిందట ప్రతిష్టింపబడిన విగ్రహం ద్వంసం జరిగింది. కొండపై కొలువున్న రాముని విగ్రహం ద్వంసానికి గురైంది. ఉదయాన్నే...
Slider ముఖ్యంశాలు

Ohh God: కుక్కలు, పందులపై ఇక అపరాధ రుసుం

Satyam NEWS
కుక్కలు పందులు పెంచుతున్నారా? అయితే మీకు పిడుగులాంటి వార్త ఇది. రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంగళవారం ఒక విచిత్రమైన జీవో విడుదల చేసింది. ఇక నుంచి కుక్కలు, పందులకు లైసెన్స్ లు...
Slider కర్నూలు

శ్రీశైలంలోని కమ్మ సత్రంలో ఒకరిని కొట్టి చంపిన యాత్రీకులు

Satyam NEWS
శ్రీశైలం మహాక్షేత్రంలోని కాకతీయ కమ్మ సత్రం అన్నదాన మందిరంలో ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో అన్నదాన సత్రంలో పని చేస్తున్న బొడ్డు శ్రీను అక్కడికక్కడే మరణించాడు. మద్యం మత్తులో అక్కడి సిబ్బందితో యాత్రీకులు ఘర్షణకు...
Slider నిజామాబాద్

చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే సహించేది లేదు

Satyam NEWS
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో సోమవారం రాత్రి  ఇసుక లారీ ఢీకొని విజయ్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో  ఆగ్రహించిన స్థానికులు లారీని తగులబెట్టారు. అంతే కాకుండా పలు లారీలను కూడా...
Slider ముఖ్యంశాలు

ప్రమాదకరంగా పుట్టిలో వారు… నదిలో పశువులు: 12 మంది అరెస్టు

Satyam NEWS
సిద్దేశ్వరంలో జరిగే పశువుల జాతరలో ప్రదర్శించేందుకు కృష్ణానదిలో ప్రమాదకర పరిస్థితుల్లో పశువులను తరలిస్తున్న 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ప్రాంతంలోని సోమశిల నుంచి సిద్దేశ్వరం వెళ్లేందుకు రోడ్డు...
Slider ముఖ్యంశాలు

కొత్త సంవత్సరంలో తెలంగాణ ఉద్యోగులకు కేసీఆర్ వరాలు

Satyam NEWS
నూతన సంవత్సర కానుకగా రాష్ట్రంలోని అన్నిరకాల ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచాలని, ఉద్యోగ విరమణ వయస్సును పెంచాలని, అన్నిశాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాంట్...
Slider ముఖ్యంశాలు

కొప్పరపు వేంకట రమణ కవి జయంతి

Satyam NEWS
రెండు ప్రసిద్ధమైన జంటలు వందేళ్ల క్రితం వరకూ తెలుగువారిని పద్య ప్రవాహ ఝరిలో మునకలు వేయించాయి. సమ్మోహన సరస్వతీ స్వరూపంతో ఈ రెండు జంటలు ఎన్ని వేలమంది పద్యకవులను ప్రభావితం చేశాయో చెప్పలేం. ఈ...
Slider నల్గొండ

పాత లిఫ్టుల ఆధునీకరణ, కొత్త లిఫ్టులు మంజూరుకు అభినందనలు

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో 52 వేల ఎకరాల ఆయకట్టు పారుదలతో ఉన్న భూములకు ఉప ఎన్నికల హామీ ప్రకారం పాత లిఫ్టుల ఆధునికరణకు, MB కెనాల్ కొత్త లిఫ్టులకు నిధులు మంజూరు...
Slider రంగారెడ్డి

అనుమతులులేని క్లినిక్‌, ఆసుపత్రులపై ఆకస్మిక తనిఖీ

Satyam NEWS
సరైన అనుమతులు లేకుండా క్లినిక్‌లు, ఆసుపత్రులను నడిపితే కఠిన చర్యలు తప్పవని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ మల్లిఖార్జునరావు హెచ్చరించారు. మంగళవారం మేడ్చల్‌ జిల్లా మండల కేంద్రం కీసరలో జిల్లా వైద్య...