తిరుమలలో విద్యుత్ ఆదా చేయడం కోసం అన్ని అతిథి గృహాల్లో కొత్త మీటర్లు ఏర్పాటు చేయాలని టిటిడి ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి...
సీరమ్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ టీకా విషయం లో జాతీయ సాంకేతిక సలహాబృందం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య వ్యవధిని 8-16 వారాలకు తగ్గించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని...
జస్టిస్ సి. హెచ్. మానవేంద్రనాధ్ రాయ్ రోటరీ క్లబ్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా సేవా దృక్పదంతో చేస్తున్న సేవలు అభినందనీయమని, దీనిని మరింత విస్తృత పరచి ప్రజలకు మరింత చేరువగా వుండాలని ఏపీ రాష్ట్ర...
ఏఐసీసీలో భారీ ప్రక్షాళనకు అడుగులు పడుతున్నాయి. ఇటీవల ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తో ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అనంతరం...
రాష్ట్రంలో ఈ నెల 23 నుంచి ఏప్రిల్ 9 వరకు జరిగే ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్ష లకు 15 నిమిషాల వరకు ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించవచ్చని, ఆ తర్వాత లోపలికి రానివ్వొద్దని ఇంటర్ బోర్డు...
అంతర్జాతీయ కంపెనీలకు పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ గమ్యస్థానంగా మారిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. భారీ పెట్టుబడులు సాధనే లక్ష్యంగా అమెరికా పర్యటనకు వెళ్లిన ఐటీ మరియు పరిశ్రమల...
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, స్వాతంత్ర సమరయోధురాలు మల్లు స్వరాజ్యం హైదరాబాద్ లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం కరివిరాల కొత్తగూడెం గ్రామంలో భూస్వామ్య కుటుంబంలో...
నాగర్ కర్నూలు జిల్లాలో ఇప్పటికే 254 ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు ఉన్నాయి. ఇందులో 22,187 మంది విద్యార్థులు ఇంగ్లిష్ మీడియం చదువుతున్నారు. 11 మండలాల్లో ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్న వారే ఎక్కువగా ఉన్నారంటే పరిస్థితి...
తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ మేనియా మరింత పెరిగింది. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 25న రిలీజ్ అవుతోంది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ క్రేజ్ ను సొమ్ము చేసుకునేందుకు...
ఇండియా- బంగ్లాదేశ్ దేశాల మధ్య రైళ్ల సర్వీసులపై రైల్వే మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశం, బంగ్లాదేశ్ మధ్య మైత్రీ ఎక్స్ ప్రెస్, బంధన్ ఎక్స్ ప్రెస్ రైలు సర్వీసులు మార్చి 26...