కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను సడలించి మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, రాష్ట్రాలు తమ ఇష్టారీతిన రేట్లు పెంచి మద్యం వ్యాపారం చేయడం సహేతుకంగా లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు మద్యం...
ఇక లాక్ డౌన్ ఎన్ని రోజులు ఉన్నా ఇబ్బంది లేదు. ఇటు ప్రజలకూ అటు ప్రభుత్వానికి. నిజం. ఎందుకంటే మద్యం అమ్మకాలపై గేట్లు ఎత్తేశారు. అందుకు. ఆదాయం పడిపోతున్నదని ఆందోళన చెందుతున్న వివిధ రాష్ట్రాలు...
ఐఏఎస్ అధికారిగా తన కెరియర్ ఎంతో సంతృప్తినిచ్చిందని సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. పదవీ విరమణ చేసిన అనంతరం ఆయనను సత్యం న్యూస్ పలుకరించింది. విధి నిర్వహణలో భాగంగా తనకు ఎంతో...
ప్రధాని నరేంద్ర మోడీని ఇరకాటంలో పెట్టేందుకు ప్రతిపక్షాలు ఇప్పుడు తాజాగా వలస కార్మికుల సమస్యను పైకి తెస్తున్నాయి. లాక్ డౌన్ సమయంలో ఎంతో ఇబ్బంది పడుతున్న వర్గాలు వలస కార్మికులు. ఎక్కడో దూరాన రోజువారీ...
ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే చుట్ట నిప్పు కోసం ఇంకొకడు పరుగెత్తాడని ఒక సామెత. దేశం మొత్తం కరోనా వైరస్ తో అల్లాడుతుంటే, ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతూ ఉంటే మరి కొందరు మాత్రం...
ఢిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్ కు హాజరై వచ్చిన ఒక్క వ్యక్తి వల్ల ఇప్పుడు సూర్యాపేట కరోనా ప్లే గ్రౌండ్ గా మారింది. కరోనా అక్కడ చెడుగుడు ఆడుకుంటున్నది. ఈ నెల 2న సూర్యాపేటలో...
దేశంలో కరోనా ఎపిసోడ్ ఎప్పుడు ముగుస్తుందో తెలుసా? ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పరూ? ఒక రోజు జనతా కర్ఫ్యూ తర్వాత 21 రోజుల లాక్ డౌన్ అయింది. అది మరింత ముందుకు వెళ్లి మొత్తం...
ఛీ ఛీ బీజేపీ శీర్షికతో సత్యం న్యూస్ నిన్న పోస్టు చేసిన ఆంధ్రప్రదేశ్ బిజెపి అంతర్గత విషయాలపై కథనానికి పూర్తి స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. బిజెపిలో దిద్దుబాటు చర్యలు ప్రారంభం అయ్యాయి. బిజెపి ఆంధ్రప్రదేశ్...
ఆంధ్రప్రదేశ్ బిజెపిలో ఏం జరుగుతున్నది? ఆ పార్టీలో ఏం జరుగుతున్నదో ఆ పార్టీ వారిని అడగడం కన్నా వైసీపీ ఎంపి విజయసాయి రెడ్డిని అడిగితే వివరంగా చెబుతారు. ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడిని ఎప్పుడు మారుస్తారు?...
ఇద్దరూ మహిళా ఎమ్మెల్యేలే. అయితే ఎంత తేడా? ఒకామె రాళ్లపై నడిచివెళుతూ బరువులు మోస్తూ లాక్ డౌన్ బాధితులకు ఆహారం తీసుకుని వెళుతూ ఉన్నది. మరొకామె ప్రజలను నడి ఎండలో నిలబెట్టి వారి చేతుల్లో...