35.2 C
Hyderabad
May 9, 2024 15: 47 PM

Category : సంపాదకీయం

Slider ఆంధ్రప్రదేశ్ సంపాదకీయం

చెత్తపలుకు: అమరావతి-అసత్యాలు-ఎల్లోమీడియా

Satyam NEWS
మనవాళ్లు ఉత్త వెధవాయలోయ్ అని గురజాడ అన్నది ఆంధ్ర ప్రజలు అందరిని ఉద్దేశించి కాదు. ఇలాంటి మీడియా వస్తుందని ఊహించి ఈ ఎల్లో మీడియాను ఉద్దేశించే గురజాడ అన్నారు. గత వారం కాలమ్ లో...
Slider తెలంగాణ సంపాదకీయం

పార్టీని గుచ్చుకుంటున్న ఈటల సమస్య

Satyam NEWS
ఎందుకో తెలియదు కానీ గత నాలుగైదు రోజులుగా ఎంపిక చేసుకున్న మీడియాలో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పై వ్యతిరేక ప్రచారం జరుగుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత...
Slider జాతీయం సంపాదకీయం

‘రిజర్వు’ నిధులతో ఏం చేస్తారో?

Satyam NEWS
ఈ దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ తలచుకుంటే జరగని పని ఏమీ లేదని మరొక సారి రుజువైంది. జమ్మూ కాశ్మీర్ కు సబంధించిన ఆర్టికల్ 370ని రద్దు చేసి రాజకీయంగా తన ఆధిపత్యాన్ని నిరూపించుకున్న...
Slider ఆంధ్రప్రదేశ్ సంపాదకీయం

అన్యమత సిబ్బందికి ఉద్వాసన తప్పదు

Satyam NEWS
దేవాలయాల్లో అన్యమతస్థులు పని చేయడంపై వస్తున్న అభ్యంతరాలకు చెక్ పెట్టే దిశగా ఆంధ్రప్రదేశ్ లో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుంటున్నది. అది ఎంత వరకు ఫలితాన్నిస్తుందో తెలియదు...
Slider ఆంధ్రప్రదేశ్ సంపాదకీయం

కమ్మ కమ్మగా రియల్ ఎస్టేట్ కంపెనీ

Satyam NEWS
ఏదైనా రాష్ట్రానికి లేదా దేశానికి రాజధాని ఎందుకు? రాజధాని అంటే పరిపాలన కేంద్రం. పరిపాలనా కేంద్రం ఏర్పాటు చేసుకుంటే పాలన సులభంగా చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రాజధాని ఏర్పాటు చేసుకుంటారు. అంతే కదా?...
Slider ఆంధ్రప్రదేశ్ సంపాదకీయం

చెత్తపలుకు:నువ్వేనా తెలివిగలవాడివి?

Satyam NEWS
ఆంధ్రోళ్లు తెలివైనవాళ్లు అనుకుంటే గిట్ల చేసుకుంటున్నారు ఏందిరా? ఆంధ్రజ్యోతిలో నా సీనియర్ కొలీగ్ తండ్రి వేసిన ప్రశ్న ఇది…… అంటూ మొదలు పెట్టాడు చెత్తపలుకు. ఆంధ్రప్రదేశ్ కు ఏమైందట? అక్కడ కొంపలు ఏం అంటుకు...
Slider సంపాదకీయం

చావు దెబ్బలతో రక్తం కారుతున్న హస్తం

Satyam NEWS
లోక్ సభ ఎన్నికలలో చతికిలబడిన కాంగ్రెస్ పార్టీ ఇన్ని నాళ్లయినా కోలుకోలేదు సరికదా మరింత దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్లిపోతున్నది. లోక్ సభ ఎన్నికల లో పరాజయం నుంచి తేరుకోవడం పెద్ద కష్టమైన పనేం కాదు...
Slider సంపాదకీయం

లేనివాడికి ఆకలి ఉన్నవాడికి అజీర్తి

Satyam NEWS
ఏమీ లేనివాడు ఆకలితో చస్తుంటే అన్నీ ఉన్నవాడు అరక్క చచ్చాడట. తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న పరిణామాలు అటు రాజకీయంగా ఇటు పరిపాలనా పరంగా చూస్తుంటే ఈ విషయమే గుర్తుకు వస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో...
Slider జాతీయం సంపాదకీయం

నీతులు చెప్పే చిదంబరం ఏం చేశాడు?

Satyam NEWS
షీనా బోరా హత్య కేసు గుర్తు ఉంది కదా? అందులో ప్రధాని నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా. ఇంద్రాణి ముఖర్జియా ఆమె భర్త పీటర్ ముఖర్జియా లకు చెందిన కంపెనీ ఐఎన్ఎక్స్ మీడియా. ఈ కంపెనీ...
Slider సంపాదకీయం

ట్రంప్ డ్రామాలకు మనం బలి కాకూడదు

Satyam NEWS
ప్రతి విషయంలోనూ భారత్ పాకిస్తాన్ లలో ఎవరిది పైచేయి అని లెక్క పెట్టుకోవడం తప్ప అమెరికా పరోక్ష జోక్యాన్ని గుర్తించలేకపోతున్నాం. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇద్దరు ప్రధానులతో మాట్లాడటం, తీర్పు చెప్పడం ఆ...