33.2 C
Hyderabad
May 4, 2024 02: 58 AM

Category : సంపాదకీయం

Slider సంపాదకీయం

బలమైన శత్రువుల్ని తయారు చేసుకుంటున్న కేసీఆర్, జగన్

Satyam NEWS
బానిసలు… బానిసలకింత అహంభావమా? అని ఎస్ వి రంగారావు తృణీకరిస్తే, ధారుణీ రాజ్యసంపద మదంబున… అంటూ ఎన్టీరామారావు పద్యం అందుకుంటారు… ఇది చూసి ధియేటర్లో జనం చప్పట్లు కొడతారు… సరిగ్గా ఇదే సీన్ రెండు...
Slider సంపాదకీయం

దేవుడా కరోనా రాజకీయాల నుంచి దేశాన్ని కాపాడు

Satyam NEWS
కరోనా వ్యాక్సిన్ పై సరైన సమయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించకుండా చోద్యం చూసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  వ్యాక్సిన్ తయారీదారులపై చేస్తున్న ఆరోపణలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. వ్యాక్సిన్ తయారీ సామర్ధ్యం అనేది ఒకే రోజులో పెంచుకోవడం...
Slider సంపాదకీయం

విమర్శను తట్టుకోలేని అసహనంలో కమలనాధులు

Satyam NEWS
వ్యక్తి పూజకు వ్యతిరేకమైన బిజెపిలో అదే జాఢ్యం పెరిగిపోవడం దురదృష్టకరం. కాంగ్రెస్ పార్టీలో వ్యక్తి పూజ అధికమనే భావనతోనే ప్రజలు ఆ పార్టీని దేశంలో నామరూపాలు లేకుండా చేస్తున్నారు. కాంగ్రెస్ పేరు చెబితే అభ్యర్ధి...
Slider సంపాదకీయం

హీరో ఆఫ్ ద నేషన్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్

Satyam NEWS
రాజకీయ పార్టీలన్నీ సిగ్గుపడాల్సిన విషయం ఇది. దేశంలోని ఐదు రాష్ట్రాలలో సాధారణ అసెంబ్లీ ఎన్నికలు, కొన్ని పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు ముగిశాయి. నేడు ఫలితాలు వెలువడుతున్నాయి. ప్రశాంత్ కిషోర్ వ్యూహం రచించిన...
Slider సంపాదకీయం

ఎంత మంది గొంతు నొక్కుతారు?

Satyam NEWS
దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ప్రధాని నరేంద్ర మోడీ విఫలం అయ్యారు…. ఈ వాక్యం కరెక్టో కాదో అందరికి తెలుసు. అయితే ఈ మాటలు చెప్పినందుకు సినీనటుడు సిద్దార్ధ్ తీవ్రమైన మాటల దాడికి గురవుతున్నారు....
Slider సంపాదకీయం

టెన్త్ పరీక్షలపై ఇంత మంకుపట్టు ఎందుకు?

Satyam NEWS
టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణలో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏమి ఆలోచిస్తున్నారో ఎవరికీ అర్ధం కావడం లేదు. విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పడం వెనుక...
Slider సంపాదకీయం

రాధాకృష్ణ ఇంట విషాదాన్నీ రాజకీయం చేస్తున్న దౌర్భాగ్యులు

Satyam NEWS
ఎవరైనా తెలియని వారు మరణించినా కూడా సాటి మనిషి ‘అయ్యో పాపం’ అంటాడు. తెలిసిన వారు మరణిస్తే సానుభూతి వ్యక్తం చేస్తారు. ఆప్తులు మరణిస్తే దగ్గరుండి సాగనంపుతారు. ఇది సాధారణంగా జరిగే విషయం. ఈ...
Slider సంపాదకీయం

న్యాయానికి న్యాయం కావాలి మిలార్డ్

Satyam NEWS
కోర్టు తీర్పులపై వ్యాఖ్యానం చేయాలనే ఆలోచన గతంలో ఎవరికీ ఉండేది కాదు. ఆ తర్వాతి కాలంలో కోర్టు తీర్పులపై కొందరు వ్యాఖ్యానాలు చేయడం మొదలైంది. అలా చేయడం నేరం అని మరికొందరు ముందుకు వచ్చి...
Slider సంపాదకీయం

ఎవరు అడ్డుపడ్డా అడ్డంకులు దాటి…..

Satyam NEWS
ఎవరికి ఇష్టం ఉన్నా ఎవరికి ఇష్టం లేకపోయినా జస్టిస్ ఎన్ వి రమణ భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. జస్టిస్ ఎన్ వి రమణ చీఫ్ జస్టిస్ అవుతారని చాలా కాలంగా వినిపిస్తూనే...
Slider సంపాదకీయం

పాలకుల వైఫల్యం వల్లే పరుగెత్తుతున్న కరోనా వైరస్

Satyam NEWS
దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ విజృంభిస్తున్న వేళ బాధ్యత నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పుకుంటున్నది. తొలి దశ కరోనా వేవ్ నుంచే నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ఈ ప్రయత్నం ప్రారంభించిందని చెప్పవచ్చు....