అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయంలో ఈరోజు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి నిర్వహించిన ” స్పందన ” కార్యక్రమంలో 81 పిటీషన్లు స్వీకరించారు. జిల్లా నలమూలల నుండీ విచ్చేసిన ప్రజలు తమ బాధలు,...
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికలలో గెలిచిన టీడీపీ అభ్యర్ధికి డిక్లరేషన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా నిలిపివేయడం అన్యాయమని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కు...
ఈనెల 13న జరగనున్న శాసనమండలి ఎన్నికల్లో కూడా ఓటర్లను కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడడం దురదృష్టకరమని బీజేపీ నేత విష్ణవర్ధన్ రెడ్డి అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఈ అంశం పై...
పోలీసులపై టీడీపీ యుద్ధం చేస్తోందని కొందరు ప్రభుత్వ పెద్దలు, పోలీస్ అధికారులు దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలతో చట్టవిరుద్థంగా పనిచేసే...
ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన ఉరవకొండలోని శ్రీ కరిబసవేశ్వర గవిమఠాన్ని మంగళవారం రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి ఉషశ్రీ చరణ్, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ మంగమ్మ ,ఉరవకొండ నియోజకవర్గ పరిశీలకులు...
ఎక్కడ శాంతిభద్రతలు పక్కాగా ఉంటాయో అక్కడ అభివృద్ధి సాధ్యమని అనంతపురం రేంజ్ డి.ఐ.జి ఎం.రవిప్రకాష్ అభిప్రాయపడ్డారు. వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా సాయుధ దళాల పరేడ్ ను జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి...
విజయనగర సామ్రాజ్య విస్తరణ అభివృద్ధిలో శ్రీకృష్ణదేవరాయలు కీలక పాత్ర పోషించాడని మీ, యుద్ధ తంత్రంలో అశోకుని అంతటి దీశాలి అని చారిత్రక పరిశోధకుడు మైనాస్వామి చెప్పారు. శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల విజయనగరంలో...
అనంతపురం జిల్లాలోని పెద్దపప్పూరు మండలం పరిధిలోని పెన్నా నదిలో ఇసుక రీచ్కు వ్యతిరేకంగా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గురువారం ఆందోళనకు దిగారు. మైనింగ్ నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ...
రానున్న ఎన్నికల్లో సచివాలయ కన్వీనర్లు, గృహసారథులే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయసారథులని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులతో కలిసి అందరూ ఐకమత్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ...
శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలో వెలసి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన శ్రీ వీరభద్ర స్వామి ఆలయాన్ని జీ20 విదేశీ ప్రతినిధులు సందర్శించారు. మంగళవారం సాయంత్రం కర్ణాటక రాష్ట్రం పావగడ నుంచి లేపాక్షి ఆలయ సందర్శనకు జీ20...