పేదల ఇళ్ల నిర్మాణంలో జగన్ రెడ్డి మాటలే తప్పు చిత్తశుద్ధిలేదని, ఇళ్ల నిర్మాణం పై సమీక్ష జరిగిన ప్రతిసారి పేదలకు ఇళ్లు పూర్తి చేయాలని అధికారులకు చెప్పడమే తప్ప అవి ఆచరణలో చూపటం లేదని...
పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని వరవకట్ట ప్రాంతంలో జామియా మసీదు సమీపంలో నూతనంగా నిర్మించబోయే అంజుమన్ కాంప్లెక్స్ కి ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈ రోజు భూమిపూజ చేశారు. రూ. 4.42 కోట్ల...
ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోటారు బైక్ లను చోరీ చేయడమే వృత్తిగా పెట్టుకున్న ఒక ముఠాను పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల...
పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలోని ఇస్సాపాలెం గ్రామంలో అల్లూరి శ్రీనివాస్ రావు,క్రిష్టయ్య ఆధ్వర్యంలో శుక్రవారం తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద...
సెప్టెంబర్ నుంచి ఫస్ట్ ఇయర్ క్లాస్లు ప్రారంభిస్తాం: ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలోని కాకాని గ్రామంలో నిర్మితమవుతున్న జేఎన్టీయూ కళాశాల పనులను శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి శుక్రవారం మధ్యాహ్నం...
ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర మహాసభలు అక్టోబర్ ఆఖరులో జరుగుతున్న సందర్భంగా సెప్టెంబరు ఆఖరు నాటికి గ్రామ, మండల మరియు జిల్లా మహాసభలను జరపాలని ఏపీ కౌలు రైతుల సంఘం పల్నాడు జిల్లా...
రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనిని మునిసిపల్ కార్మికులు నిలదీశారు. గత మూడు రోజులుగా సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులు ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మున్సిపల్...
‘లోన్ తీసుకున్నా. కడుతూనే ఉన్నా. అయినా టార్చర్ చేస్తున్నారు. కట్టకపోతే నా సెల్ఫీని మార్ఫ్ చేసి న్యూడ్ ఫొటోలుగా మార్చి చుట్టాలందరికీ పెడతామన్నారు. నాకు వేరే దారి లేదు. సారీ అమ్మా’ అంటూ మంగళగిరికి...
తొలిఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పల్నాడు జిల్లా నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే కి ఆలయ ఈవో, పురోహితులు...
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ను అవమానించేలా అంబేద్కరిజాన్ని నశింపజేసేలా వైస్సార్ సీపీ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తుందని దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు డా॥గోదా రమేష్ కుమార్...