40.2 C
Hyderabad
April 29, 2024 16: 09 PM

Category : గుంటూరు

Slider గుంటూరు

సీఎం జగన్ కి విద్యా వ్యవస్థపై సరైన అవగాహన లేదు

Satyam NEWS
సీఎం జగన్ కి విద్యా వ్యవస్థపై సరైన అవగాహన లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ (రాము) అన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నేడు...
Slider గుంటూరు

దళితులపైనే అట్రాసిటీ కేసులు పెడుతున్న జగన్ రెడ్డి ప్రభుత్వం

Satyam NEWS
దళితుల పై దాడి చేసి, వారి పైనే అట్రాసిటీ కేసులు పెట్టే జగన్ రెడ్డి ప్రభుత్వం పై పోరాడాల్సిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద...
Slider గుంటూరు

కల్తీ నూనెల తయారీదారులపై ఉక్కుపాదం మోపాలి

Satyam NEWS
పల్నాడు జిల్లా నరసరావుపేట కేంద్రంగా వివిధ రాష్ట్రాలకు సరఫరా అవుతున్న కల్తీ నూనెలపై ఉక్కుపాదం మోపి ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కృషిచేయాలని దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా...
Slider గుంటూరు

9న నరసరావుపేట లో ఇస్కాన్‌ జగన్నాథ రథోత్సవం

Satyam NEWS
ఈ నెల 9న పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణంలో శ్రీశ్రీ రాధా గోవింద చంద్ర మందిరం(ఇస్కాన్‌) ఆధ్వర్యంలో పట్టణంలో జగన్నాథ రథోత్సవం జరగనుంది. ఈ రథయాత్ర 9వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు...
Slider గుంటూరు

ఎమ్మెల్యేను కలిసిన నరసరావుపేట మున్సిపల్ కమిషనర్

Satyam NEWS
పల్నాడు జిల్లా నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ రవీంద్ర నియమితులయ్యారు. మున్సిపల్ కమిషనర్ గా నియమితులైన రవీంద్ర నేడు నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిశారు. మున్సిపల్ కమిషనర్ గా...
Slider గుంటూరు

తొలి ఏకాదశి సందర్భంగా వినుకొండలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు

Satyam NEWS
వినుకొండ కొండపై వేంచేసిన రామలింగేశ్వరస్వామి వారి ఆలయంలో జులై 10వ తేదీన నిర్వహించే తొలి ఏకాదశి వేడుకలకు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి తెలిపారు. పల్నాడు జిల్లా...
Slider గుంటూరు

బైపాస్ రోడ్ లో లారీల ప్రయాణం నరకయాతన

Satyam NEWS
పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణంలోకి లారీలు ఇతర ట్రాన్స్పోర్ట్ వాహనాలు ప్రవేశించకుండా ఇతర మార్గం గుండా వెళ్లేందుకు గతంలో బైపాస్ రోడ్డు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉన్న బైపాస్ రోడ్డు దుస్థితి రీత్యా...
Slider గుంటూరు

సంక్షేమ పథకాలు ఆపకుండా అమలు చేస్తున్న సీఎం జగన్

Satyam NEWS
సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు ఆపకుండా ప్రజలకు అందించి గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని పల్నాడు జిల్లా నరసరావుపేట శాసనసభ్యులు  డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈరోజు వినుకొండ పట్టణంలోని,...
Slider గుంటూరు

మ‌ట్టిదొంగ‌ల్ని వ‌దిలేసి..పోరాడే ధూళిపాళ్ల‌ని అరెస్ట్ చేస్తారా?

Satyam NEWS
టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక రాష్ట్రాన్ని దోచుకోవ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నార‌ని, జ‌గ‌న్‌రెడ్డికి ఒక్క చాన్సే చివ‌రి చాన్స్ అని తేలిపోవడంతో వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు అన్నివిధాలా దోపిడీకి పాల్ప‌డుతున్నార‌ని...
Slider గుంటూరు

పేదలకు విటమిన్ మాత్రలు, అన్నం ప్యాకెట్ల పంపిణీ

Satyam NEWS
ప్రముఖ సంఘసేవకురాలు సి ఐ డి ఆఫీస్ లో వర్క్ చేస్తున్న బాణవత్ శిరీష చిలకలూరిపేట లోని జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు మిటమిన్ మాత్రలు,అన్నం ప్యాకెట్ల పంపిణీ చేశారు. బాణవత్...