27.7 C
Hyderabad
May 4, 2024 08: 30 AM

Category : కడప

Slider కడప

పిడుగు పాటుకు యువకుడు మృతి

Satyam NEWS
ఇంటి బయటకు వెళితే కరోనా మూలంగా చస్తారని ప్రభుత్వం ప్రచారం చేస్తున్న తరుణంలో ఇంట్లో ఉన్న కుర్రాడు వర్షం పడడంతో మిద్దె పైకి వర్షం నీరు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో దురదృష్టవశాత్తు ఇంటి పక్కనే...
Slider కడప

కరోనా మహమ్మారిని తరిమికొట్టడమే ప్రజలందరి లక్ష్యం

Satyam NEWS
కరోనా కాటుకు కుల,మత, ప్రాంతం , దేశం, పేద, ధనిక  అనే బేధం లేదని రాజంపేట ఎమ్మెల్యే, టీటీడీ  బోర్డు మెంబరు  మేడా వేంకట మల్లికార్జున రెడ్డి అన్నారు. కరోన వైరస్ వ్యాపించ కుండా...
Slider కడప

ప్రధాని పిలుపు మేరకు దీపాలు చేతపట్టిన అకేపాటి

Satyam NEWS
దేశ ప్రధాని  నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాజంపేట మాజీ శాసనసభ్యులు ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి రాత్రి 9 గంటలకు కొవ్వొత్తులు వెలిగించారు. కడప జిల్లా...
Slider కడప

కరోనా నుంచి రక్షణ కోసం పోలీసులకు సాయం

Satyam NEWS
కరోనా కట్టడి లో రాత్రి పగలు తేడాలేకుండా విధులు నిర్వర్తిస్తున్న కడప జిల్లా పోలీస్ సిబ్బందికి రక్షణ కల్పించేందుకు తన వంతు కర్తవ్యంగా పుల్లంపేట మాజీ ఎంపీపీ బాబుల్ రెడ్డి సహాయం అందించారు. నేడు...
Slider కడప

అన్నమాచార్య గ్రూప్ కరోనా విరాళం రూ.5 లక్షలు

Satyam NEWS
కరోన వైరస్ బాధితుల సహాయార్ధం రాజంపేట అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల, ఫార్మరీ కళాశాల, బి.యి.డి కళాశాల, అన్నమాచార్య పి.జి కాలేజి ఆఫ్ కంప్యూటర్ స్టడీస్ కళాశాల సిబ్బంది రూ.5 లక్షల విరాళం ఇచ్చారు. అన్నమాచార్య...
Slider కడప

వైసీపీ నేతల ఉపాధి హామీ పథకంలా కరోనా మహమ్మారి

Satyam NEWS
దేశంలో లాక్ డౌన్ కారణంగా పేద బడుగు బలహీన వర్గాలు సంక్షోభంలోకి వెళ్లకుండా ప్రధాని నరేంద్ర మోడీ కొత్త పథకాలు ప్రవేశపెడితే వాటిని వైసీపీ నేతలు తమ ఉపాధి హామీ పథకంలా మార్చుకుంటున్నారని రాష్ట్ర...
Slider కడప

నిత్యావసరాలు అందించిన వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు

Satyam NEWS
కడప జిల్లా రాజంపేట మండలం మన్నూరు అరుంధతి వాడ లో ఆదివారం నాడు పేదలకు  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యన్.ఆర్.ఐ నాయకుడు రత్నాకర్...
Slider కడప

జర్నలిస్టులకు బియ్యం, పెట్రోలు అందించిన వైసీపీ నాయకులు

Satyam NEWS
ఎంపీ మిథున్ రెడ్డి , ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో  రైల్వేకోడూరు నియోజకవర్గంలోని జర్నలిస్టులకు 5 లక్ష రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఒక మండలానికి లక్ష చొప్పున...
Slider కడప

ప్రజా ఆరోగ్య పరిరక్షణ కోసం మాస్క్ ల పంపిణీ

Satyam NEWS
కడప జిల్లా నందలూరు మండలం నల్లతిమ్మాయి పల్లి పంచాయతీలో 600 మాస్క్ లను గ్రామపంచాయతీ ప్రజలకు జిల్లా వైసీపీ రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గీతాల నరసింహారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
Slider కడప

ఎలిగేషన్: డిప్యూటీ సీఎం ఇంటిలోనే కరోనా కేసు

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తన కుటుంబలో ఒకరికి కరోనా పాజిటీవ్ వచ్చిన విషయాన్ని ఎందుకు బయటపెట్టడంలేదని కడప జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి బండి ప్రభాకర్ ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం కుటుంబంలోనే...