ఇంటి బయటకు వెళితే కరోనా మూలంగా చస్తారని ప్రభుత్వం ప్రచారం చేస్తున్న తరుణంలో ఇంట్లో ఉన్న కుర్రాడు వర్షం పడడంతో మిద్దె పైకి వర్షం నీరు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో దురదృష్టవశాత్తు ఇంటి పక్కనే...
కరోనా కాటుకు కుల,మత, ప్రాంతం , దేశం, పేద, ధనిక అనే బేధం లేదని రాజంపేట ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మెంబరు మేడా వేంకట మల్లికార్జున రెడ్డి అన్నారు. కరోన వైరస్ వ్యాపించ కుండా...
దేశ ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాజంపేట మాజీ శాసనసభ్యులు ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి రాత్రి 9 గంటలకు కొవ్వొత్తులు వెలిగించారు. కడప జిల్లా...
కరోనా కట్టడి లో రాత్రి పగలు తేడాలేకుండా విధులు నిర్వర్తిస్తున్న కడప జిల్లా పోలీస్ సిబ్బందికి రక్షణ కల్పించేందుకు తన వంతు కర్తవ్యంగా పుల్లంపేట మాజీ ఎంపీపీ బాబుల్ రెడ్డి సహాయం అందించారు. నేడు...
కరోన వైరస్ బాధితుల సహాయార్ధం రాజంపేట అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల, ఫార్మరీ కళాశాల, బి.యి.డి కళాశాల, అన్నమాచార్య పి.జి కాలేజి ఆఫ్ కంప్యూటర్ స్టడీస్ కళాశాల సిబ్బంది రూ.5 లక్షల విరాళం ఇచ్చారు. అన్నమాచార్య...
దేశంలో లాక్ డౌన్ కారణంగా పేద బడుగు బలహీన వర్గాలు సంక్షోభంలోకి వెళ్లకుండా ప్రధాని నరేంద్ర మోడీ కొత్త పథకాలు ప్రవేశపెడితే వాటిని వైసీపీ నేతలు తమ ఉపాధి హామీ పథకంలా మార్చుకుంటున్నారని రాష్ట్ర...
కడప జిల్లా రాజంపేట మండలం మన్నూరు అరుంధతి వాడ లో ఆదివారం నాడు పేదలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యన్.ఆర్.ఐ నాయకుడు రత్నాకర్...
ఎంపీ మిథున్ రెడ్డి , ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో రైల్వేకోడూరు నియోజకవర్గంలోని జర్నలిస్టులకు 5 లక్ష రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఒక మండలానికి లక్ష చొప్పున...
కడప జిల్లా నందలూరు మండలం నల్లతిమ్మాయి పల్లి పంచాయతీలో 600 మాస్క్ లను గ్రామపంచాయతీ ప్రజలకు జిల్లా వైసీపీ రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గీతాల నరసింహారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తన కుటుంబలో ఒకరికి కరోనా పాజిటీవ్ వచ్చిన విషయాన్ని ఎందుకు బయటపెట్టడంలేదని కడప జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి బండి ప్రభాకర్ ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం కుటుంబంలోనే...